Home » NDA
అందరూ బీఎస్పీతో పొత్తుకు ఉత్సుకతతో ఉన్నారు. అయితే వారితో కలవలేదని బీజేపీతో కుమ్మక్కయిందని ఆరోపిస్తున్నారు. వారితో జత కడితే సెక్యులర్, కలవకపోతే బీజేపీ బీ-టీం. ఇది చాలా అన్యాయం, ద్రాక్ష దొరికితే మంచిది, లేకపోతే ద్రాక్ష పుల్లన అన్నట్లుంది
వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మరోసారి ఘన విజయం సాధించేలాగే కనిపిస్తోంది. ఈసారి కూడా 300 పై చిలుకు స్థానాలతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ప్రజల అభిప్రాయాల ద్వారా తెలిసిందని సర్వేలో పేర్కొన్నారు
రాష్ట్ర అసెంబ్లీలో ఎస్పీ మిత్రపక్షమైన ఆర్ఎల్డీకి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీనికి ముందు కూడా బీజేపీతో ఆర్ఎల్డీ చేతులు కలపడంపై ఊహాగానాలు వచ్చాయి
మణిపూర్ అంశంపై చర్చించాలని పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రధాని మోదీ దీనిపై మాట్లాడాలని అడుగుతున్నాయి. అయితే సభలో మణిపూర్ అంశం చర్చకు నోచుకోకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఇక ఈ రాష్ట్రాలతో పాటు మణిపూర్ రాష్ట్రంలో కూడా బీజేపీకి అదే పరిస్థితి ఎదురుకానుందట. మణిపూర్లో హింసాత్మక ఘటనలు ఆగడం లేదు. సర్వే ప్రకారం అక్కడ ఎన్డీయే ఫ్లాప్ అని కనిపిస్తోంది
విపక్షాల కూటమికి ‘ఇండియా’ అని పెట్టడంపై నితీశ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పేరు రాహుల్ గాంధీ సూచించారు. అయితే విపక్షాల కూటమిలో నితీశ్ కు ప్రాధాన్యత లేదని, కానీ బీజేపీలో ఉంటుందని, ఆయనకు తక్కువ సీట్లు వచ్చినా ముఖ్యమంత్రి చేసిన విషయాన్ని అథవాల
ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో నిర్మించిన ఇంటర్నేషనల్ ఎగ్జిబిషన్ కమ్ కన్వెన్షన్ సెంటర్ (IECC)ను మోదీ ప్రారంభించారు.
బీజేపీ నాయకత్వంలో దేశంలో ఏర్పడ్డ మొట్టమొదటి ప్రభుత్వం అవిశ్వాస తీర్మానం వల్ల కేవలం 16 రోజులకే కూలిపోయింది. అనంతరం మరో రెండు సార్లు ప్రధానిగా వాజ్పేయి ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ విశ్వాస పరీక్షను మాత్రం ఎదుర్కోలేదు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మూడేళ్లలో (2019 నుంచి 2021 వరకు) మొత్తం 72,767 మంది అదృశ్యం అయినట్లు హోం శాఖ వివరించింది.
మణిపూర్ పై పార్లమెంట్ లో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని, అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గమని అనుకున్నారని విపక్ష కూటమి వర్గాలు వెల్లడించాయి.