Home » NDRF Teams
రాష్ట్రంలో వరద సహాయక చర్యలను కేంద్ర మంత్రికి వివరించారు చంద్రబాబు.
వీరభద్రవరం గ్రామానికి ఎనిమిది కిలో మీటర్ల సమీపంలోని అటవీ ప్రాంతంలో ఉన్న జలపాతం సందర్శనకు అటవీశాఖ నిషేధించింది. అయినప్పటికీ కరీంనగర్, వరంగల్ ప్రాంతాల నుంచి 84 మంది పర్యాటకులు బుధవారం సాయంత్రం జలపాతం వద్దకు వెళ
ఉత్తరాఖండ్లోని హిమాలయన్ టౌన్ జోషిమఠ్లోని ఇండ్లకు పగుళ్లు వస్తూ, భూమి కుంగిపోతుండటంతో ఛమోలీ జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జాతీయ వైపరీత్యాల నిరోధక బృందాన్ని (NDRF) తక్షణం రంగంలోకి దిగాలని ఆదేశించింది. దీంతో జిల్లా యంత్రాగం, ఎన్డీఆర్ఎఫ్ �
అసని తుపాను నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అప్రమత్తమయ్యాయి. 22 బృందాలు క్షేత్ర స్థాయిలో, 28 స్వీయ-నియంత్రణ బృందాలు పరిస్థితిని పరిష్కరించడానికి రాష్ట్రాలలో అప్రమత్తంగా ఉన్నాయని ఎన్డీఆర్ఎఫ్
తెలుగు రాష్ట్రాలపైనా తౌటే తుఫాన్ ప్రభావం కనిపిస్తోంది. తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణశాఖ డైరెక్టర్ నాగరత్నం చెప్పారు.