Home » NEET UG Exam
నీట్ యూజీ పరీక్ష రద్దు, అక్రమాలపై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. దీంతో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
NEET-UG Retest : సుప్రీంకోర్టు ఆదేశాల తర్వాత, గ్రేస్ మార్కులు పొందిన 1,563 మంది విద్యార్థులు ఈరోజు రీటెస్టుకు అర్హత సాధించారని ఎన్టీఏ తెలిపింది. మొత్తంగా, 813 మంది (52 శాతం) రీటెస్ట్కు హాజరయ్యారు.
NEET UG Exam : 1500 మందికి పైగా అభ్యర్థులకు ఇచ్చిన గ్రేస్ మార్కుల్ని కమిటీ సమీక్షిస్తుందన్నారు. ఆ తర్వాత వారి ఫలితాలను సవరించే అవకాశం ఉంటుందని ఎన్టీఏ డీజీ పేర్కొన్నారు.