Home » negative
ప్రపంచవ్యాప్తంగా కలవరపెడుతున్న ఒమిక్రాన్ తొలి కేసు భారత్లో మహారాష్ట్రలో నమోదైంది.
కరోనా లక్షణాలతో భయపడి పరీక్షలు చేయించుకని..రిపోర్టులో నెగెటివ్ వచ్చినా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు సూచిస్తున్నారు.అలా పాజిటివ్ వచ్చి కోలుకున్నవారు కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో పలు ర
జ్వరం వచ్చిన వ్యక్తి తనకు కరోనా వైరస్ సోకిందేమోనన్న భయంతో సొంత వైద్యం చేసుకున్నాడు. ఎవరో చెప్పిన దానిని నమ్మి అదే అపోహతో కొవిడ్ కు కిరోసిన్ మందు అనుకున్నాడు.
కొత్తదనం కలిగిన యూనివర్సల్ కాన్సెప్ట్తో ప్రస్తుత జనరేషన్ యూత్కి కనెక్ట్ అయ్యేలా బాల సతీష్ దర్శకత్వంలో ‘నెగెటివ్’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ తెరకెక్కుతోంది..
Andhra Pradesh Covid 19 Cases : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 349 కరోనా కేసులు నమోదయ్యాయి. చిత్తూరు, వైఎస్ఆర్ కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున చనిపోయారు. ఈ మేరకు 2020, డిసెంబర్ 30వ తేదీ బుధవారం సాయంత్రం ప్రభుత్వం హెల్త్ బులెటిన్లో వెల్లడించి�
Corona Cases in AP : ఏపీలో కరోనా కేసులు (Corona Cases) నమోదవుతూనే ఉన్నాయి. రోజు రోజుకు వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు రికార్డువుతన్నాయి. తాజాగా 24 గంటల్లో 4 వేల 256 కేసులు నమోదు కాగా..7 వేల 558 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో తెలిపింది. 56 వ�
21 రోజులు నరకం చూశా..అన్నింటికంటే బలం అతి పెద్దది..ప్రతొక్కరికి కావాల్సింది ఇదే..కుటుంబ సమక్షంలోకి తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందంటోంది నటి జెనీలియా. కొన్ని రోజుల క్రితం ఆమె కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. దీంతో 21 రోజుల పాటు..అందరికీ దూర
విద్వంసకర ఆటగాడు క్రిస్ గేల్కు కరోనా టెస్ట్లో నెగటివ్ వచ్చింది. ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లడానికి ఫ్లైట్ ఎక్కే ముందు, క్రిస్ గేల్ కరోనా పరీక్ష చేయించుకున్నాడు. దీనిలో అతనికి నెగెటివ్ అంటూ నివేదిక వచ్చింది. ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక పోస్ట్�
కరోనా మహమ్మారి నుంచి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోలుకున్నారు. ఆయన కరోనా నివేదిక ప్రతికూలంగా వచ్చింది. బిజెపి ఎంపి మనోజ్ తివారీ ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. హోంమంత్రి అమిత్ షా కోవిడ్-19 నివేదిక ప్రతికూలంగా వచ్చిందని ఆయన ట్విట్టర్ ద్�
తెలంగాణలో కరోనా కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. దీంతో జనాలు భయపడుతున్నారు. అదే సమయంలో కొత్త భయం పట్టుకుంది. కరోనా నిర్ధారణ పరీక్షలపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. దీనికి కారణం పాజిటివ్ ఉన్న వారికి నెగిటివ్ అని రిపోర్టులో రావడమే. కొత్తగా కరో�