Home » Nellore YCP Politics
నెల్లూరు జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన 15 మంది కార్పొరేటర్లు, నుడా మాజీ చైర్మన్ టీడీపీలో చేరారు.
నెల్లూరు మేయర్ స్రవంతి మాట్లాడుతూ.. వైసీపీకి రాజీనామా చేస్తున్నానని తెలిపారు. ఎలాంటి రాజకీయ నేపథ్యం లేకున్నా నాకు కార్పొరేటర్ టికెట్ ను శ్రీధర్ రెడ్డి ఇచ్చారు..
తొలి కేబినెట్ లోనే మంత్రి అవుతానని తాను అనుకోలేదని, వయస్సు అయిపోలేదు.. మళ్లీ అవకాశం వస్తుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. పదవి లేదని ఎందుకు కుంగిపోతామని...