-
Home » nepal pm
nepal pm
నేపాల్ నూతన ప్రధానిగా బాలేంద్ర షా? ఎవరీ బాలెన్.. యువత ఎందుకు మద్దతు పలుకుతోంది.. భారత్ తో ఉన్న సంబంధం ఏంటి..
నేపాల్ నూతన ప్రధాని రేసులో వినిపిస్తున్న పేరు ఎవరిది? ఆయనకు అక్కడి యువత మద్దతుగా ఎందుకు నిలుస్తోంది? భారత్ తో ఆయనకున్న రిలేషన్ ఏంటి.. తెలుసుకుందాం..
Nepal PM: నేపాల్ ప్రధాని అధికారిక ట్విటర్ ఖాతా హ్యాక్
నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహాల్ గతేడాది డిసెంబర్ నెలలో మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. నాటకీయ పరిణామాల మధ్య కొత్త కూటమిని ఏర్పాటు చేయడం ద్వారా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు
Vladimir Putin: గుజరాత్ కేబుల్ బ్రిడ్జి ప్రమాదంపై స్పందించిన పుతిన్, నేపాల్ ప్రధాని… మృతుల కుటుంబాలకు సంతాపం
గుజరాత్, మోర్బి కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనపై రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్, నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ స్పందించారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించారు.
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
చైనా అంశంపై చర్చించేందుకు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవుబా అమెరికాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనను నేపాల్ ఆర్మీ కూడా ధృవీకరించింది. కాగా గడిచిన 20 ఏళ్లలో నేపాల్ ప్రధాని అమెరికాకు వెళ్లడం ఇదే తొలిసారి.
India – Nepal: భారత్ నేపాల్ మధ్య దృఢమైన బంధం: రైలు మార్గాన్ని ప్రారంభించిన ప్రధాని మోదీ
భారతదేశం మరియు నేపాల్ మధ్య మొట్టమొదటి ప్యాసింజర్ రైలు లింక్ ను భారత ప్రధాని నరేంద్ర మోదీ మరియు నేపాల్ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా శనివారం ప్రారంభించారు.
Nepal PM : మొదట నిరాకరించి..నేపాల్ ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన షేర్ బహుదూర్ దేవుబా
నేపాలీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ షేర్ బహుదూర్ దేవుబా ఆ దేశ కొత్త ప్రధానిగా ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు.
నేపాల్ ప్రధానిగా కెపి శర్మ ఒలి ప్రమాణస్వీకారం
నేపాల్ పార్లమెంటులో అతిపెద్ద రాజకీయ పార్టీ నాయకుడిగా కెపి శర్మ ఒలి అవతరించారు. దీంతో గురువారం తిరిగి ప్రధానిగా నియమితులయ్యారు, ఆధిపత్య పోరులో చిక్కుకున్న
శ్రీరామ జన్మస్థలంపై నేపాల్ ప్రధాని మళ్లీ వివాదాస్పద వ్యాఖ్యలు
శ్రీరామ జన్మస్థలంపై నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యూపీలోని అయోధ్య కాదని తమ దక్షిణ నేపాల్ అయోధ్యపురిలోనే శ్రీరాముడి జన్మించాడని వ్యాఖ్యానించారు. నెలరోజుల వ్యవధిలో అయోధ్యపై నేపాల్ ప్రధాని రెండోసారి వివా
వారణాసిలో నేపాలీకి గుండు కొట్టించి, జైశ్రీరామ్ అనాలని బలవంతం
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని వారణాసిలో దారుణం జరిగింది. కొందరు వ్యక్తులు ఓ నేపాలీని పట్టుకున్నారు. అతడికి గుండు కొట్టించారు. ఆ తర్వాత జైశ్రీరామ్ అనాలని అతడిని బలవంతం చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రాముడు నేప�