Home » netflix
సంచలనం సృష్టిస్తున్న ‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ చూసినవారికి నార్త్ కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్ అత్యంత దారుణ శిక్ష విధించారు.
కరోనా పోయి పూర్తిగా జన కార్యకలాపాలన్నీ సజావుగా సాగుతున్నా ఓటీటీలకు మాత్రం డిమాండ్ తగ్గడం లేదు. కరోనా కారణంగా వాయిదాపడ్డ సినిమాలన్ని ఇప్పుడు పరిస్థితిలు చక్కబడి థియేటర్లు..
'ఆర్ఎక్స్ 100' దర్శకుడు అజయ్ భూపతి దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాతక్మంగా తెరకెక్కించిన చిత్రం ‘మహా సముద్రం’. లవ్ అండ్ యాక్షన్ జోనర్లో వచ్చిన ఈ సినిమాలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా
ఫేస్బుక్ను వివాదాలు వెంటాడుతున్నాయి. అమెరికాలోని చికాగోకు చెందిన మెటా అనే టెక్ సంస్థ ఫేస్బుక్పై కోర్టుకు వెళ్లింది.
ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా డిజిటల్ ఎంటర్టైన్మెంట్ లో స్క్విడ్ గేమ్ దుమ్ము దులిపేస్తున్న సంగతి తెలిసిందే. నిజజీవితాలను చాలా దగ్గరి పాత్రలు ఈ సిరీస్ లో ఉండడం.. గేమ్ లో ఓడితే..
ప్రపంచమంతా స్క్విడ్ గేమ్ సిరీస్ ని ప్రశంశిస్తుంటే పాకిస్థానీలు మాత్రం విమర్శిస్తున్నారు. దీనికి కారణం ఈ సిరీస్ లో ఓ పాకిస్థానీ క్యారెక్టర్ ని భారతీయ నటుడు
అమెరికాతో సహా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ఎక్కడ విన్నా సినీ అభిమానుల దగ్గర వినిపిస్తున్న ఏకైక పేరు స్క్విడ్ గేమ్. దక్షణ కొరియా దర్శకుడు తెరకెక్కించిన ఈ సిరీస్ ఇప్పుడు ప్రపంచాన్ని..
దగ్గుబాటి హీరోలు వెంకటేశ్, రానా కాంబినేషన్ లో మల్టీస్టారర్ రాబోతుంది. రానా హీరోగా చేసిన 'కృష్ణం వందే జగద్గురుమ్' సినిమాలో వెంకటేష్ గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇప్పుడు
కరోనా పరిస్థితులు తగ్గుముఖం పట్టగా.. ప్రభుత్వం లాక్డౌన్ ఆంక్షలు ఎత్తివేసింది. ఈ క్రమంలో సినిమాల షూటింగ్లు మొదలవగా.. థియేటర్లు కూడా తెరుచుకున్నాయి.
దీంతో నెట్ ఫ్లిక్స్ సంస్థ భారీ బడ్జెట్ తో బాహుబలి సిరీస్ తీయడానికి సిద్ధమైంది. ప్రముఖ రచయిత ఆనంద్ నీలకంఠన్ రాసిన ‘ది రైజ్ ఆఫ్ శివగామి' నవల ఆధారంగా బాహుబలి సిరీస్ ని