Home » Netizens
ఓ తమిళ చిత్రంలో కమల్ హాసన్, రేఖకు ముద్దు పెట్టిన సన్నివేశం గురించి సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది..
మకర సంక్రాంతి రోజు బీఫ్ వంటకం గురించి కేరళ టూరిజం ట్విట్టర్ లో చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపింది. బుధవారం బీఫ్ ఫ్రై (బీఫ్ ఉలార్తియతు) ఫొటోను ట్వీట్ చేసిన కేరళ టూరిజం.. దాని రెసిపి లింక్ను కూడా షేర్ చేసిం
ఆస్ట్రేలియాలో కార్చిచ్చు వల్ల చాలా రకాల జాతి జంతువులు చనిపోయాయి. కార్చిచ్చు వల్ల దేశానికి చెందిన లక్షలాది జంతువులను కాపాడటంలో ప్రభుత్వం విఫలం కావటం, వాతావరణ మార్పులు పట్ల అక్కడి ప్రజలు, కార్యకర్తలు నిరసనలు చేస్తున్నారు. కార్చిచ్చు తర్వాత
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘అల వైకుంఠపురములో’. ఈ సంక్రాంతి రేసులో ఉన్న భారీ చిత్రాల్లో ఈ సినిమా ఒకటి. లాంగ్ గ్యాప్ తరువాత అల్లు అర్జున్ వెండితెరను పలకరించగా.. అభి�
ఆస్క కేటీఆర్ పేరుతో నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ట్విట్టర్లో కేటీఆర్ సమాధానాలిస్తున్నారు. పలు ప్రశ్నలపై స్పందించిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏపీ రాజధాని అంశానికి బదులిచ్చారు. ఆరు నెలల పాటు జగన్ చేసిన పరిపాలన బాగుందని అన్నారు. ఇక రాజధ�
మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాకరే ముఖ్యమంత్రిగా కాదు.. ఓ ఇన్స్టాగ్రామ్ యూజర్గా థ్యాంక్స్ అందుకుంటున్నాడు. అద్భుతమైన ఫొటోలు అందించాడని తెగ మెచ్చేసుకుంటున్నారు నెటిజన్లు. తన ఐ ఫోన్ నుంచి తీసిన రెండు ఫొటోలను ఇన్స్టాగ్రామ్లో పోస్టు చేశాడు. పూల
క్రిస్మస్ సంబరాలు ముందే మొదలయ్యాయి. దేశీ వెర్షన్కు చెందిన ‘జింగిల్ బెల్స్’ వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. 2.13 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను Medivazhipadu by Toms అనే యూట్యూబ్ పేజీలో షేర్ చేశారు. ఈ వీడియోలో కొంతమంది చిన్నారులంతా కలిసి గ్రూ�
కొత్త పౌరసత్వపు చట్టంపై ఢిల్లీ నుంచి గల్లీ దాకా అసంతృప్తి వ్యక్తమవుతూనే ఉంది. సోషల్ మీడియా వేదికగా రచ్చలేపుతున్న నెటిజన్లు పలు రకాల హ్యాష్ ట్యాగులతో తమ ఉద్దేశ్యాన్ని వ్యక్తపరుస్తున్నారు. తమిళనాడు రాష్ట్రంలో ఏదైనా ఇబ్బంది కలిగితే ప్రజలతో
పెళ్లిళ్లకు చేస్తున్న ఫొటో షూట్లో వస్తున్న కొత్త ట్రెండ్.. హద్దుల్లేకుండా తయారైంది. లేని అందాలను సృష్టించి ఫొటోషూట్ చేస్తే ఓకే. కానీ, బురదలో దొర్లుతూ దానికి మడ్ లవ్ అనే పేరు పెట్టడంతో నెటిజన్లు ఆడుకుంటున్నారు. ఇటీవల ఓ జంట పోస్ట్ వెడ్డింగ్ ష�
దుర్గామాతలా అసురులను సంహరిస్తూ ఉన్న స్కూల్ పిల్లల ఫొటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మనోజ్ కుమార్ అనే వ్యక్తి షేర్ చేసిన ీ ఫొటోలో…దుర్గాదేవి మహిషాసురను చంపిన దృశ్యాన్ని చిత్రీకరిస్తూ ఒక ప్రభుత్వ పాఠశాల పిల్లల బృందం కనిప