Home » Netizens
రెండు చక్రాలపై ఆటో దూసుకెళ్లడం ఎప్పుడైనా చూశారా? గాల్లోనే ఆటోకు మూడో టైర్ మార్చడం ఎప్పుడైనా చూశారా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోను చూస్తే షాక్ అవుతారు.
అమెరికా పర్యటనలో భాగంగా శనివారం రాత్రి 11 గంటల సమయంలో భారత ప్రధానమంత్రి నరేంద్రమోడీ హూస్టన్ చేరుకున్న విషయం తెలిసిందే. హ్యూస్టన్ జార్జి బుష్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో ఘనస్వాగతం లభించింది. ట్రేడ్ అండ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ డైరెక్ట�
పోలీసు ఉద్యోగం ఎంత కఠినమైనదో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. సమయంతో సంబంధం లేకుండా ఎక్కువ గంటలు డ్యూటీ చేయాల్సి ఉంటుంది.
సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి..నేతలంతా వినూత్న ప్రచారాలతో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలో మధుర నుంచి పోటీ చేస్తున్న బీజేపీ నేత హేమమాలిని గోధువ పంటల్ని కోసిన ఫోటోలపై నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఆమె అత్యంత ధనవంతురాలైన రైతుఅని..పంటల�
మీటూ ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కొని కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసిన ఎం.జే అక్బర్ పై నెటిజన్లు మరోసారి సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ చౌకీదార్ చోర్ హై ఆరోపణలను తిప్పికొట్టడంలో భాగంగా ప్రధాని మోడీ ఇటీవల మైన్ భీ చౌకీదార్ అన�
కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఇన్ చార్జి, మాజీ ఎంపీ రమ్య మరోసారి ట్విట్టర్ లో హాట్ టాపిక్ గా మారింది. వాయుసేన మెరుపుదాడులకు సంబంధించి రమ్య చేసిన ఓ ట్వీట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.రమ్యపై నెటిజన్లు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చే�
సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్ లో హ్యాపీ దివాళీ అనే హ్యష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. అదేంటి ఇప్పుడు దివాళీ అని ట్రెండ్ అవడం ఏంటి? అనుకుంటున్నారా? ట్విట్టర్ వేదికగా నెటిజన్లు పాకిస్తాన్ కు హ్యాపీ దివాళీ అని చెబుతున్నారు. పుల్వామా దాడికి ప్రత�
ఆదివారం(జనవరి 27,2019) తమిళనాడులో ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కొనసాగాయి. మధురైలో ఆదివారం ఎయిమ్స్ కు మోడీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా…గో బ్యాక్ మోడీ హ్యాష్ ట్యాగ్ తో ట్విట్టర్ వేదికగా మోడీ పర్