Home » Netizens
ఎండ వేడిని తట్టుకోవాలంటే ఏం చేస్తాం? ఇంట్లో ఏసీలు, కూలర్లు ఆన్ చేసుకుని కూర్చోవడం తప్ప.. కానీ ఇవేమీ లేకుండా కూడా ఎండ వేడిని తట్టుకోవచ్చు.. ఎలా అంటారా? ఓ మహిళ షేర్ చేసిన వీడియో చూస్తే అందరూ ఆలోచిస్తారు.
ఇటు పానీ పూరీ లవర్స్ని.. అటు మ్యాంగో లవర్స్ని భయపెడుతోంది 'మ్యాంగో పానీ పూరీ'.. ఇదేం రకం అనుకుంటున్నారా? కొత్త రకం కాంబినేషన్. దీన్ని చూసి జనం షాకవుతున్నారు.
జీవితంలో అనుకున్నది సాధించలేక కొందరు.. అన్నీ ఉన్నా ఆందోళన చెందుతూ కొందరు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. మనసులో ఉన్న బాధని ఇతరులకు పంచుకోవడం ద్వారా జీవితంలో ఏదైనా మిరాకిల్ జరగొచ్చు. తన ఒంటరితనపు భారాన్ని మోయలేకపోతున్నానని ఓ సాఫ్ట్వేర్ ఇం�
వైరల్ పిచ్చి ముదురుతోంది. అందుకోసం ఏం చేయడానికైనా కుర్రకారు ఫీల్ అవ్వట్లేదు. తాజాగా ఇద్దరు కుర్రాళ్లు స్కర్ట్లు ధరించి ఢిల్లీ మెట్రో ఎక్కారు. వింత పోకడలు చూసి జనం మండిపడుతున్నారు.
ప్రతి ఒక్కరిలో కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. కానీ కొందరే దానికి పదును పెట్టుకుని పదిమందిలో గుర్తింపు తెచ్చుకుంటారు. పోలీస్ వృత్తిలో ఉంటే ఏమి ఓవైపు తన వృత్తికి న్యాయం చేస్తూనే మరోవైపు తన టాలెంట్తో దూసుకుపోతున్నారు ఓ పోలీస్.
చదువుకునే వయసులో ఏదో ఒక కష్టం చేస్తున్న పిల్లలు మనకి కనిపిస్తూ ఉంటారు. అలా ఓ బెలూన్లు అమ్ముతున్న బాలుడిని చూసి ఐపీఎస్ ఆఫీసర్ చలించిపోయారు. అతని పట్ల తన మంచితనం చాటుకున్నారు.
జంతువులు చిన్నగా ఉన్నప్పుడు భలే ముద్దొస్తాయి. చిత్ర విచిత్రమైన చేష్టలు చేస్తూ ముచ్చటగా అనిపిస్తాయి. ఓ బేబీ ఎలిఫెంట్ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఏం చేసింది?
అప్పటికే ప్రమాదానికి గురైన ఒక ట్యాంకర్కు ముందు చక్రాలు ఊడిపోయాయి. మిడిల్ వీల్స్, బ్యాక్ వీల్స్ మాత్రమే ఉన్నాయి. సాధారణంగా ముందు చక్రాలు లేకుండా నడిపితే ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది. కానీ, ట్యాంకర్ డ్రైవర్ మాత్రం.. అప్పటికే ప్రమాదానికి గ�
రాజేశ్ షేర్ చేసిన ఈ వీడియోకు ఇప్పటికే 18 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఇక నెటిజెన్లు సైతం ఢిల్లీ పోలీసు తీరుపై విరుచుకుపడుతున్నారు. అయితే మరికొందరు మద్దతుగా నిలిచారు. "ద్వేషం వ్యాపించినప్పుడు, కళ, దాని ప్రశంసలు సన్నగిల్లుతాయి" అని ఒక నెటిజెన్ ట�
వీడియోను షేర్ చేస్తూ.. అగ్నిహోత్రి ఓ కామెంట్ చేశారు. ‘స్వదేశంలోనే ఇలా బంధీ’ అంటూ ఆయన చేసిన కామెంట్ కూడా విమర్శలకు కారణమైంది. ‘‘కాశ్మీర్లో హిందువులపై జరిగిన మారణహోమాన్ని చూపించడానికి చెల్లించాల్సిన మూల్యం. అది కూడా హిందూ మెజారిటీ ఉన్న దేశం�