network

    వరుసగా.. ఐదు నెలలుగా జియోను దెబ్బకొడుతున్న ఎయిర్‌టెల్

    February 19, 2021 / 02:11 PM IST

    Airtel – Jio: మొబైల్ నెట్‌వర్క్ లీడర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ ను దాటేసింది ఎయిర్ టెల్. వరుసగా ఐదో నెల అంటే డిసెంబర్ 2020లోనూ యూజర్లను భారీగా పెంచుకుంది. మరో వైపు వొడాఫోన్ ఐడియా అదే రీతిలో కొనసాగుతూ.. అధికారులను నిరాశపరుస్తుంది. జియోకు 0.47మిలియన్ సబ్‌స�

    ఎయిర్‌టెల్‌ వినియోగదారులకు బిగ్ షాక్, అమ్మకానికి వ్యక్తిగత సమాచారం

    February 3, 2021 / 04:23 PM IST

    Millions of Airtel numbers leaked: దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థల్లో ఒకటైన ఎయిర్‌టెల్ కు(airtel) సైబర్ హ్యాకర్లు భారీ షాక్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. దాదాపు 25లక్షల మంది ఎయిర్ టెల్ వినియోగదారుల వ్యక్తిగత వివరాలను వారు హ్యాక్ చేసినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఆ �

    నష్టాలను అధిగమించేందుకు : ఎర్రబస్సుల్లో సరుకు రవాణా

    December 20, 2019 / 12:54 AM IST

    టీఎస్ఆర్టీసీ సరుకు రవాణా రంగంలో అడుగు పెట్టనుంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఖరారైంది. జనవరి 1 నుంచి గూడ్స్ ట్రాన్స్‌పోర్ట్ సర్వీసను ప్రారంభించబోతంది.  ఆర్టీసీ నష్టాలను అధిగమించేందుకు సరుకు రవణా బస్సులు నడపాలన్న సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. ప్�

    ఐడియా సిగ్నల్ డౌన్ : ఆగ్రహంలో కస్టమర్లు

    September 27, 2019 / 07:39 AM IST

    మీది ఐడియా సిమ్ కార్డా.. ప్రీ పెయిడ్, పోస్ట్ పెయిడ్ సర్వీసులు వాడుతున్నారా.. అయితే మీ ఫోన్ పని చేయటం లేదు.. ఆందోళన పడొద్దు.. సెల్ ఫోన్లు పగలగొట్టుకోవద్దు.. దేశవ్యాప్తంగా ఐడియా సర్వీస్ డౌన్ అయ్యింది. కోట్లాది మంది కస్టమర్లు ఫోన్లకు ఏమైందనే ఆంద

    జియో దూకుడుకు ఎయిర్ టెల్ బ్రేక్

    January 16, 2019 / 10:10 AM IST

    ప్రముఖ రిలయన్స్ నెట్ వర్క్ జియో దూకుడుకి ఎయిర్ టెల్ బ్రేక్ వేసింది. రిలయన్స్ జియో డౌన్ లోడ్ స్పీడ్ తగ్గింది. ఈ విషయాన్ని స్వయంగా టెలికం అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపింది.

    అమరావతి కళకళ : గ్రీన్ అండ్ బ్లూ సిటీ

    January 10, 2019 / 02:10 PM IST

    విజయవాడ : ఏపి రాజధాని అమరావతిని గ్రీన్ అండ్ బ్లూ సిటీగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తోంది. ఉద్యానవనాలు, జలాశయాలతో కళకళలాడే విధంగా అమరావతి నగరాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇందుకోసం పెద్ద ఎత్తున పార్కుల నిర్మాణం జరుగుతోంది. ఏపీ రాజధా

10TV Telugu News