NEW

    Telangana : తెలంగాణలో కరోనా..24 గంటల్లో 4 వేల 723 కేసులు

    May 12, 2021 / 10:05 PM IST

    గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 4 వేల 723 కొత్త కరోనా కేసుు నమోదయ్యాయని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది.

    ఏపీలో కొత్తగా 1,392 కరోనా కేసులు

    November 9, 2020 / 08:07 PM IST

    AP corona cases : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 1392 కరోనా కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో 61,050 సాంపిల్స్ పరీక్షించగా 1392 మందికి కరోనా నిర్ధారణ అయింది. ఈ మేరకు సోమవారం (నవంబర్ 9, 2020) వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఒక్క రోజులో కరోనాతో 11 మంది చనిపోయారు.

    ఏపీలో కొత్తగా 2,410 కరోనా కేసులు

    November 7, 2020 / 02:25 AM IST

    corona cases in AP : ఆంధ్రప్రదేశ్ లో కొత్తగా 2,410 కరోనా కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో గత 24 గంటల్లో 79,601 కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనాతో 11 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 8,38,363కు చేరింది. ఇప్పటివరకు కరోనాతో మొత్తం 6,768 మంది �

    తగ్గనున్న వాహనాల ధరలు..

    August 1, 2020 / 08:45 PM IST

    వాహన కొనుగోలుదారులకు గుడ్ న్యూస్. కొత్తగా కారు లేదా బైక్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారికి ఊరట లభించనుంది. (ఆగస్టు 1, 2020) నుంచి దేశంలో కొత్త ఇన్సూరెన్స్ నిబంధనలు అమల్లోకి వస్తున్న నేపథ్యంలో వాహన ధరలు దిగి రానున్నాయి. వినియోగదారులకు భారంగా మారిన

    3-18 ఏళ్ల వయసున్న వారికి ఉచిత, నిర్భంద విద్య, నూతన విద్యా విధానానికి కేంద్రం ఆమోదం

    July 29, 2020 / 05:11 PM IST

    ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో బుధవారం(జులై-29,2020) సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దేశవ్యాప్తంగా చదువును అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా నూతన జాతీయ విద్యా

    తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు.. 10 మంది మృతి

    July 15, 2020 / 12:37 AM IST

    తెలంగాణలో విజృంభణ కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య, మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది. తెలంగాణలో కొత్తగా 1524 కరోనా కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీలో 815 కరోనా కేసులు నమోదయ్యాయి. 1161 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇవాళ మరో పది మంది మరణించారు. తాజ

    తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు… తొమ్మిది మంది మృతి

    July 11, 2020 / 11:15 PM IST

    తెలంగాణలో కొత్తగా 1178 కరోనా కేసులు నమోదయ్యాయ. ఇవాళ తొమ్మిది మంది మృతి చెందారు. ఇవాళ కరోనా నుంచి మరో 1714 మంది బాధితులు కోలుకున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 736 కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు 33,402 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనాతో 348 మృ�

    ఏపీలో కొత్తగా 837 కేసులు..8 మంది మృతి

    July 3, 2020 / 01:33 PM IST

    ఏపీ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం లేదు. రోజూ వందల సంఖ్యలో కేసులు రికార్డవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 38 వేల 898 మంది నమూనాలను పరీక్షించారు. 837 మంది వైరస్ బారిన పడ్డారని వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. వీర�

    అత్యున్నత ప్రమాణాలు, అత్యాధునిక సౌకర్యాలతో 108, 104 సర్వీసులు.. 1068 కొత్త అంబులెన్సులు ప్రారంభించనున్న సీఎం జగన్

    June 30, 2020 / 09:30 AM IST

    * ఆపదలో ఆదుకునే….కుయ్‌..కుయ్‌…కుయ్‌.. కూతకు ఆధునిక హంగులు * తుప్పుపట్టిన, మూలనపడ్డ వాటి స్థానంలో సరికొత్త వాహనాలు * 108, 104 సర్వీసు గతి మార్చిన జగన్‌ సర్కార్‌ * అత్యవసర వైద్య సేవల్లో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం * బుధవారం(జూలై 1,2020) అత్యాధునిక అంబ�

    ఏపీలో తగ్గని కరోనా : కొత్తగా 71 కేసులు..జిల్లాల వారీగా వివరాలు

    May 1, 2020 / 12:39 AM IST

    ఏపీలో కరోనా ఉధృతి ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. ప్రతి రోజు 50 నుంచి 60కి పైగానే పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, ఏప్రిల్ 30వ తేదీ గురువారం సాయంత్రానికి 71 కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కరోనా వైరస్ కేసుల సంఖ్య 1, 403కి చేరింది. పరీక్షల సంఖ్యను క్�

10TV Telugu News