Home » new Covid-19 cases
Covid-19 Cases : భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ కరోనా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆది, సోమ వారాల్లో 3వేల మార్క్ దాటిన కొవిడ్ కేసులు.. మంగళవారం తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో..
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వారంక్రితం వరకు వెయ్యిలోపు కేసులు నమోదు కాగా మూడు రోజులుగా 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి..
భారత్లో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. పదిరోజులుగా కొత్త కేసుల నమోదు భారీగా పెరుగుతుండటంతో దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం కొత్త కేసుల నమోదు సంఖ్య 3వేలు దాటగా..
Delhi Covid Cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఢిల్లీలో కొత్తగా 461 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మరణించారు.
దేశంలో కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతుంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,096 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 81 మరణాలు నమోదైనట్లు..
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పట్టింది. గతకొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి.
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకీ కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి.
కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 13,468 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా.. 21 కరోనా మరణాలు నమోదయ్యాయి.