-
Home » new Covid-19 cases
new Covid-19 cases
Covid-19 Cases : దేశంలో కొత్తగా 2,124 కరోనా కేసులు, 17 మరణాలు
Covid-19 Cases : భారత్లో కరోనా ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకీ కరోనా కొత్త కేసులు పెరుగుతూనే ఉన్నాయి. దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరిగాయి.
Coronavirus: దేశంలో తగ్గిన కొవిడ్ కొత్త కేసులు.. 10మంది మృతి
దేశంలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఆది, సోమ వారాల్లో 3వేల మార్క్ దాటిన కొవిడ్ కేసులు.. మంగళవారం తగ్గుముఖం పట్టాయి. కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం.. దేశవ్యాప్తంగా గడిచిన 24గంటల్లో..
Coronavirus: భారత్లో కొత్తగా 3,324 కొవిడ్ కేసులు.. 40 మంది మృతి
భారత్లో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుంది. వారంక్రితం వరకు వెయ్యిలోపు కేసులు నమోదు కాగా మూడు రోజులుగా 3వేలకుపైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి..
Covid cases: భారత్లో భారీగా పెరిగిన కొవిడ్ కేసులు.. 17వేలు దాటిన యాక్టివ్ కేసుల సంఖ్య
భారత్లో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. పదిరోజులుగా కొత్త కేసుల నమోదు భారీగా పెరుగుతుండటంతో దేశ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం కొత్త కేసుల నమోదు సంఖ్య 3వేలు దాటగా..
Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 461 కరోనా కేసులు.. 2 మరణాలు.. 26శాతంగా పాజిటివిటీ రేటు
Delhi Covid Cases : దేశ రాజధాని ఢిల్లీలో కరోనావైరస్ మళ్లీ విజృంభిస్తోంది. ఢిల్లీలో కొత్తగా 461 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. మరో ఇద్దరు కరోనాతో మరణించారు.
new Covid cases : దేశంలో 24గంటల్లో 1,096 కొవిడ్ కొత్త కేసులు.. 81 మంది మృతి
దేశంలో కొవిడ్ ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొద్ది రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతుంది. గడిచిన 24గంటల్లో కొత్తగా 1,096 పాజిటివ్ కేసులు నమోదుకాగా, 81 మరణాలు నమోదైనట్లు..
Coronavirus India: కరోనా ఉపశమనం.. దేశంలో భారీగా తగ్గిన కేసులు
దేశంలో ప్రాణాంతక కరోనావైరస్ మహమ్మారి కేసులు క్రమంగా తగ్గుతున్నాయి.
Delhi Covid Cases : ఢిల్లీలో కొత్తగా 920 కొవిడ్ కేసులు.. 1.68శాతానికి తగ్గిన పాజిటివిటీ రేటు
దేశ రాజధాని ఢిల్లీలో కరోనా తగ్గుముఖం పట్టింది. గతకొద్ది రోజులుగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. మరణాల సంఖ్య కూడా తగ్గుతూ వస్తున్నాయి.
India Covid Cases : దేశంలో కరోనా విలయం.. కొత్తగా 1.72 లక్షల కేసులు, 1,008 మరణాలు
భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభిస్తూనే ఉంది. రోజురోజుకీ కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిపోతున్నాయి.
Kerala Schools : కేరళలో కరోనా విలయం.. 9వ తరగతి వరకు స్కూళ్లు మూసివేత!
కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ విలయం సృష్టిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. గత 24 గంటల వ్యవధిలో 13,468 కొత్త కోవిడ్ కేసులు నమోదు కాగా.. 21 కరోనా మరణాలు నమోదయ్యాయి.