Home » New Delhi
ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలోకి పోలిసులు అక్రమంగా చొరబడ్డారని, పార్టీ కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. పార్టీ నేతలు అవినాస్ పాండే, హరిష్ చౌదరి, ప్రణవ్ ఝా, చల్లా వంశీ రెడ్డి తుగ్లక్ రోడ్డు పోలీసు స�
టీమిండియా ఓటమిపాలైంది. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20 సిరీస్ లో ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది. గురువారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ భారీ స్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మెన్ పరుగులు చేయకుండా న
నోయిడాకు చెందిన ఆరేళ్ల చిన్నారి ఐదుగురికి ప్రాణదానం చేసింది. ఇటీవల రోలి ప్రజాపతి అనే ఆరేళ్ల చిన్నారి గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో మృతి చెందింది. చికిత్స నిమిత్తం ఆమెను తల్లిదండ్రులు న్యూఢిల్లీలోని ...
‘జాతీయ నూతన విద్యా విధానం-2020’పై ప్రధాని మోదీ అధ్యక్షతన శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా హైబ్రిడ్ విద్యా విధానాన్ని ఎక్కువగా అమలు చేయాలని సూచించారు.
అభ్యర్ధుల ఎంపికకు సంబంధించి షార్ట్ లిస్టింగ్ , ఇంటర్వ్యూ అధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. అభ్యర్ధులు తమ దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది.
గత ఏడాది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డ తర్వాత, రాష్ట్రంలో హింస చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ హింసలో బాధితుల తరఫున వాదిస్తున్న లాయర్లు, బెంగాల్లో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతున్నారు.
దరఖాస్తు చేసుకునే అభ్యర్ధుల అర్హతలకు సంబంధించి ఏదైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉత్తీర్ణత, అనుభవం కలిగి ఉన్నవారు అర్హులు. అభ్యర్ధుల వయస్సు 35 సంవత్సరాలకు మించకూడదు.
దేశంలో కొవిడ్ ఉదృతి రోజురోజుకు పెరుగుతూనే ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఫోర్త్ వేవ్ మొదలైందా అన్న ఆందోళణ అందరిలోనూ వ్యక్తమవుతుంది. ఇప్పటికే దేశ ..
ప్రధాని నరేంద్ర మోడీ కొత్త సంప్రదాయానికి తెరతీయనున్నారు. గతంలో ఎప్పుడూలేని విధంగా సూర్యాస్తమయం తరువాత రాత్రి 9.30గంటలకు ఎర్రకోట వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి..
: భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన న్యూడిల్లీ ప్రధాన కేంద్రంగా ఉన్న CRIS లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం