Home » new governors
New Governors : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మొత్తం 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు. తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్గా జిష్షుదేవ్ వర్మ నియమితులయ్యారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నూతన గవర్నర్గా రిటైర్డ్ సుప్రింకోర్టు న్యాయమూర్తి ఎస్. అబ్దుల్ నజీర్ నియామకం అయ్యారు. ఏపీ సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి నూతన గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం ఆమోద ముద్ర వేశా
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవిండ్ పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను ప్రకటించారు. ఏపీకి చెందిన బీజేపీ నేత..మాజీ లోక్ సభ సభ్యుడు అయిన కంభంపాటి హరిబాబును మిజోరాం రాష్ట్రానికి గవర్నర్ గా ప్రకటించారు. హర్యానా గవర్నర్ గా బండారు దత్తాత్రేయ లను రామ్ నాథ�
కేంద్ర కేబినెట్లో మార్పులు చేయబోతున్నట్లుగా వార్తలు వస్తుండగా.. అంతకుముందుగానే కేంద్రం రాష్ట్రాల గవర్నర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.