Home » new guidelines
ఉద్యోగ భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్ వో) అధిక పింఛన్ పై కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా అర్హులైన ఉద్యోగుల కోసం అధిక పింఛన్ పై ఈపీఎఫ్ వో సర్క్యులర్ విడుదల చేసింది.
సోషల్ మీడియాపై మరోసారి కేంద్రం దృష్టి కేంద్రీకరించింది. సోషల్ మీడియాను ప్రభావితం చేసేవారి కోసం త్వరలోనే కొత్త మార్గదర్శకాలను తీసుకురానుంది. తప్పుడు సమాచారానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేసేందుకు కొత్త గైడ్ లైన్స్ అక్టోబర్ 1 నుంచి అమలు చేసుకోవచ్చని మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా డెడ్లైన్ జులై1గా ప్రకటించిన ఆర్బీఐ..
ఇప్పటికే యుక్రెయిన్లో వేలాది మంది భారతీయులు చిక్కుకున్నారు. దాడుల కారణంగా ఎక్కడికక్కడే ఉండిపోయారు. కీవ్, మరికొన్ని నగరాల్లో పెద్దసంఖ్యలో భారతీయ విద్యార్థులు తలదాచుకున్నారు.
కోవిడ్ మృతులకు జారీ చేసే డెత్ సర్టిఫికేట్లపై ఎలాంటి మార్గదర్శకాలు రూపొందించారో చెప్పాలంటూ కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో కొత్త మార్గదర్శకాలు విడుదలయ్యాయి.
కరోనా థర్డ్వేవ్ వస్తుందనే వార్తల నేపధ్యంలో అసోం ప్రభుత్వం ముందు జాగ్రత్త చర్యలు చేపట్టింది. కరోనా కట్టడిలో భాగంగా ఈ రోజు రాత్రి నుంచి రాష్ట్రంలో రాత్రి కర్ఫ్యూ అమలు చేస్తోంది.
ఇండియా పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త. తన ఖాతాదారుల డైలీ విత్ డ్రా లిమిట్ ను పెంచింది.
దేశంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గినట్లు కనిపించినా వైరస్ రూపాంతరాలు చెంది రకరకాల ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పటికప్పుడు మహమ్మారి ప్రభావాన్ని అంచనా వేస్తూ దేశాలకు పలు సూచనలు చేస్తుంది. ఈక్రమంలోనే భారత ఆరోగ్య శాఖ తాజ�
తెలంగాణలో సీఎం కేసీఆర్ ఆదేశాలతో పోలీసులు లాక్ డౌన్ ను మరింత కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. అకారణంగా రోడ్డు మీదకు వస్తే తాట తీస్తున్నారు. కేసులు నమోదు చేస్తున్నారు. అంతేకాదు వారి వాహనాలు సైతం సీజ్ చేస్తున్నారు. పోలీసులు చాలా స్ట్రిక్ట్ గా
Plasma Therapy : కరోనా ట్రీట్మెంట్లో కీలకంగా భావించిన ప్లాస్మా థెరపీపై నిపుణులు సంచలన విషయాలు వెల్లడించారు. అసలు ప్లాస్మా థెరపీతో ప్రయోజనమే లేదని తేల్చేశారు. దీంతో ప్లాస్మా థెరపీని నిలివేసేందుకు కేంద్రం మార్గ దర్శకాలు రెడీ చేస్తోంది. రెండు రోజు�