Home » new guidelines
చాలా మంది వైద్యం కోసం హైదరాబాద్ కు వస్తున్నారు. దీంతో హాస్పిటల్స్ ఉన్న బెడ్స్ దొరక్క పరిస్థితి నెలకొంది. దీనితో ప్రభుత్వం అలర్ట్ అయ్యింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారికి కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది.
కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం కొత్త గైడ్ లైన్స్ విడుదల చేసింది. నైట్ కర్ఫ్యూను ఈనెల 15 వరకు పొడిగించింది.
కోవిడ్ బాధితుల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. కోవిడ్ బాధితుల కోసం గత జులైలో విడుదల చేసిన మార్గదర్శకాల్లో కేంద్రం పలు మార్పులు చేసింది.
కరోనా నియంత్రణ కోసం కేంద్ర హోంశాఖ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు మంగళవారం(మార్చి-23,2021)కేంద్రహోంశాఖ సెక్రటరీ అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల/కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు లేఖ రాశారు.
OTT and Digital Platforms : భారత్లో సోషల్ మీడియా, ఓటీటీ ప్లాట్ఫామ్స్ కట్టడికి కేంద్రం సిద్ధమైంది. ఈ మేరకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చిన కేంద్రం.. ఇప్పుడు ఐటీ చట్టంలో సవరణలు ప్రతిపాదిస్తోంది. ఇవి అమల్లోకి వస్తే సోషల్ మీడియా గ్రూపులు, యాప్లతో పాటు ఓటీటీల్లో ప
TRP, OTT ఓటీటీ(OTT) ఫ్లాట్ ఫామ్స్ కి సంబంధించి గైడ్ లైన్స్ ను అతి తర్వలోనే విడుదల చేస్తామని ఇవాళ లోక్ సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంలో భాగంగా కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ తెలిపారు. ఓటీటీల విషయంలో తమకు చాలా సలహాలు,అదేవ�
Customs officers on notice : అంతర్జాతీయ విమానాశ్రయాల్లో బంగారం, విలువైన వస్తువులను అక్రమంగా తరలిస్తుంటే..కస్టమ్స్ అధికారులు పట్టుకుంటారనే సంగతి తెలిసిందే. అయితే..పట్టుకున్న వస్తువులను వీరు ఏం చేస్తారు ? ఎక్కడ దాచి పెడుతారు ? అనే డౌట్ అందరిలో వస్తుంటుంది. కాన�
కరోనా మహమ్మారి సంక్షోభ సమయంలో ఎన్నికల నిర్వహణకు కావాల్సిన విస్తృత మార్గదర్శకాలను మరో మూడు రోజుల్లో రూపొందించనున్నట్టు ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. మంగళవారం జరిగిన భేటీలో ఈ విషయంపై చర్చించినట్టు ఈసీ ఓ ప్రకటనను జారీ చేసింది. ఈ అంశంపై ఇప�
కరోనా కట్టడికి కేంద్రం లాక్ డౌన్ పొడిగించిన సంగతి తెలిసిందే. జూన్ 1 నుంచి లాక్ డౌన్ 5 అమల్లోకి వచ్చింది. జూన్ 30వ తేదీ వరకు లాక్ డౌన్ 5 అమల్లో ఉంటుంది.
ఏపీలో జూన్ 8 నుంచి ప్రార్థనా మందిరాలు, హోటళ్లు, రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ ప్రారంభానికి ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ