Home » New Pamban Bridge
రామేశ్వరంలో దేశంలోనే తొలి వర్టికల్ లిఫ్ట్ రైల్వే సముద్ర బ్రిడ్జిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి జాతికి అంకితం చేశారు.
అధునాతన సాంకేతికతతో నిర్మించిన పంబన్ బ్రిడ్జి నిర్మాణంలో సీనియర్ సెక్షన్ ఇంజినీర్ హోదాలో ఇన్ చార్జిగా నాలుగేళ్లపాటు చక్రధర్ పనిచేశాడు.
ఈ వంతెనను స్టెయిన్లెస్ స్టీల్ రీన్ఫోర్స్మెంట్, హై-గ్రేడ్ ప్రొటెక్టివ్ పెయింట్, పూర్తిగా వెల్డింగ్ చేసిన జాయింట్లతో నిర్మించారు.