Home » New Parliament
గవర్నర్ కు రాజకీయాలతో సంబంధం లేదన్నవారే పార్లమెంట్ కొత్త భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలంటున్నారు. గవర్నర్లూ రాష్ట్రపతి మాదిరిగానే రాజకీయేతర వ్యక్తులే కదా అంటూ గవర్నర్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. రాష్ట్రపతి విషయంలో లేనిది గవర�
కొత్త పార్లమెంట్ ప్రత్యేకతలు
కొత్త పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం రాజకీయ రచ్చగా మారింది. ఈ అంశం సుప్రీంకోర్టు వరకు వెళ్లింది.కాంగ్రెస్ తో సహా దేశ వ్యాప్తంగా 19 ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించటాన్ని వ్యతిరేకిస్తు బహిష్కరించాయి. కానీ బీఎస్పీ అధినేత
కొత్త పార్లమెంట్ ప్రత్యేకతలు
కొత్త పార్లమెంట్ భవనం 150 సంవత్సరాలకు పైగా నిర్మాణం మన్నేలా నిర్మాణం. జోన్-5 భూకంపాలను సైతం ఈ భవనం తట్టుకోగల సత్తా.
కొత్త పార్లమెంటరీ భవనం భారత రాష్ట్రపతి ప్రారంభించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో న్యాయవాది CR జయ సుకిన్ పిటీషన్ దాఖలు చేశారు.
కొత్త పార్లమెంట్ భవనంలో రాజదండం
ఆంగ్లేయులు పాలన ముగిసి, భారత్కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్బాటెన్, నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు నాంది పలికింది. ఆ రాజదండమే ఇప్పుడు కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది.
ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్కు అధిపతులు లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు
నూతన పార్లమెంట్ భవన ప్రారంభోత్సవ బహిష్కరణపై భావసారూప్యత కలిగిన 19 ప్రతిపక్ష పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి. నూతన పార్లమెంటును నిర్మించిన నిరంకుశ పద్ధతిని మేము అంగీకరరించం అని తేల్చి చెప్పాయి. అని తేల్చి చెప్పాయి.