-
Home » new schemes
new schemes
ఒక్కొక్కరికి 50వేలు, మోపెడ్స్.. తెలంగాణలో మరో రెండు కొత్త పథకాలు.. అర్హులు వీరే.. ఇలా దరఖాస్తు చేసుకోండి..
New Schemes: తెలంగాణలో మరో రెండు కొత్త పథకాలు ప్రారంభమయ్యాయి. మైనార్టీల సంక్షేమం కోసం ఈ రెండు కొత్త స్కీమ్స్ ప్రారంభించింది రేవంత్ సర్కార్. ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన పేరుతో ఒంటరి మహిళల కోసం ఒక స్కీమ్ తీసుకొచ్చింది. ఈ స్కీమ్ కింద వితంతువులు, విడా�
ప్రభుత్వ ఆస్పత్రుల్లో కూడా IVF కేంద్రాలు: మంత్రి దామోదర రాజనర్సింహ
ఏర్పాటు చేయనున్న కేంద్రాలలో ఒకటి వరంగల్, రెండు నిజామాబాద్, మూడోది కొండాపూర్లో ప్రారంభించే అవకాశం ఉందన్నారు.
మహిళా దినోత్సవం.. మహిళా శక్తి ఆర్టీసీ బస్సులను ప్రారంభించిన రేవంత్ రెడ్డి.. అంతేకాదు..
ఆర్టీసీలో మహిళా సంఘాల అద్దె బస్సులకు ఇక నడపనున్నారు.
రేషన్ కార్డులు ఉన్న పేదలకు త్వరలోనే ఇవి కూడా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
ప్రభుత్వమే ప్రజల వద్దకు వచ్చి దరఖాస్తులు తీసుకుంటోందని రేవంత్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ ప్రభుత్వ భూముల రక్షణ కోసం కొత్త యాప్
హైదరాబాద్లో అన్యాక్రాంతమవుతున్న పార్కులు, చెరువులు, బహిరంగ స్థలాలను కాపాడుకునేందుకు ప్రభుత్వం మరో కార్యక్రమాన్ని చేపట్టింది. ఫిర్యాదుల స్వీకరణకు అస్సెట్ ప్రొటెక్షన్ సెల్ ను ఏర్పాటు చేయనుంది. ఎవరైనా ప్రభుత్వ భూములను కబ్జా చేసినా, ఇతరత్ర
ఏపీలో కొత్త పథకాలు : జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన
ఏపీలో మరో కొత్త పథకాలకు శ్రీకారం చుట్టారు సీఎం జగన్. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రకారం పతొక్క హామీ నెరవేర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడిస్తున్నారు. తాజాగా మరో రెండు కొత్త పథకాలను ప్రకటించారు సీఎం జగన్. 2020, జనవరి 09వ తేదీ గురువారం
బడ్జెట్ 2019 : కార్మిక బీమా రూ.6లక్షలకు పెంపు
గ్రాట్యుటీ పరిమితిని రూ.10లక్షల నుంచి రూ.30లక్షలకు పెంచుతున్నట్లు ప్రకటించింది కేంద్రం. కొత్త పెన్షన్ విధానాన్ని సరళీకరిస్తామన్నారు. పెన్షన్ లో ప్రభుత్వ వాటా 14శాతానికి పెంచనున్నట్లు బడ్జెట్ లో వెల్లడించారు. కార్మికులు, కూలీల కోసం ప్రత్యేక ప�
ఎవరి సొమ్ము : అప్పు చేసి బాబు పప్పుకూడు
అమరావతి: ఏపీ రాజకీయాలు రోజురోజుకీ రసవత్తరంగా మారుతున్నాయి. వైసీపీ ఇచ్చిన ఎన్నికల హామీలు, నవరత్నాలకు తోడు కేంద్రప్రభుత్వం ప్రకటిస్తున్న పలు సంక్షేమ పథకాలు సీఎం చంద్రబాబుకి సవాల్గా మారాయి. ఇప్పటికే అమలు చేయాల్సిన హామీలకు తోడు వైసీపీ, బీజ