Home » new travel advisories
భారత్-కెనడా వివాదం నేపథ్యంలో కెనడా తన దేశ పౌరులకు తాజాగా ట్రావెల్ సలహా జారీ చేసింది. భారతదేశంలోని కెనడా పౌరులు జాగ్రత్తగా ఉండాలని కెనడా సర్కారు సూచించింది....
యునైటెడ్ కింగ్డమ్ తన దేశ పౌరులకు తాజాగా సంచలన హెచ్చరిక జారీ చేసింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాద ముప్పు పొంచి ఉన్నందున ఆ దేశానికి వెళ్ల వద్దని యూకే తన దేశ పౌరులను హెచ్చరించింది. పాకిస్థాన్ దేశంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడే అవకాశం ఉన్నందువ�
ప్రపంచ దేశాల్ని వణికిస్తున్న ప్రమాదకర కరోనా వైరస్ (కోవిడ్-19) భారత్లోనూ ప్రభావం చూపుతోంది. భారత్లో ఇప్పటికే ఆరు కరోనా కేసులు నమోదైనట్లు అధికార వర్గాలు ధృవీకరించాయి. దీంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమై భారత్లో కరోనా విస్తరించడకుండా చర్య�