Home » New year's eve
హైదరాబాద్ : నూతన సంవత్సరం రోజులో మద్యం ఏరులై పారింది. రాష్ట్ర ఖజానాకు భారీగా ఆదాయం సమకూరింది. డిసెంబర్ 31న ప్రజలు మస్త్ ఏంజాయ్ చేశారు. న్యూ ఇయర్ పార్టీల్లో సుమారు రూ. 133కోట్ల మద్యం విక్రయాలు జరిగినట్లు…గతేడాది కంటే రూ. 12 కోట్లు అధికంగా అమ్మకాలు
న్యూ ఇయర్ వచ్చేస్తోంది. ఇంకా ఒకరోజు సమయం మాత్రమే ఉంది. ఆ రాత్రంతా పబ్బులు, బార్లు, క్లబ్బులు, లిక్కర్ షాపులు కిటకిటలాడిపోనున్నాయి. ఎక్కడి చూసినా న్యూ ఇయర్ సెలిబ్రేషన్స్తో ఆహ్లాదరకమైన వాతావరణమే కనిపిస్తుంది.