Home » new zealand
భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న ఐసిసి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు మొదట్లోనే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించినా.. కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రహానె నిలకడగా ఆడుతున్నారు.
ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ భారత్ న్యూజిలాండ్ మధ్య జరుగుతోంది. సౌతాంప్టన్లో జరగాల్సిన ఈ మ్యాచ్ మొదటిరోజు వర్షం కారణంగా టాస్ కూడా పడకుండా ముగిసింది.
టెస్ట్ క్రికెట్ చరిత్రలో అతి పెద్ద మ్యాచ్గా భావిస్తోన్న ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ సౌతాంప్టన్లో ఇవాళ(18 జూన్ 2021) మధ్యాహ్నం జరగాల్సి ఉండగా.. మ్యాచ్ ఆగే పరిస్థితి కనిపిస్తుంది. ఊహించినట్టే.. కోట్లాదిమంది అభిమానుల ఆశలపై వరుణుడు వర్షం క
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. సౌథాంప్టన్ వేదికగా జరగనున్న మ్యాచ్లో బరిలోకి దిగే 11 మంది సభ్యుల టీమిండియా జట్టును బీసీసీఐ ప్రకటించింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ కాగా.. అజింక్యా రహానె వైస్ కె�
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్ కు భారత తుది జట్టు ఎంపిక చేశారు. కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనున్నారు. రోహిత్ శర్మ, గిల్, పుజారా, రహానె, పంత్ (వికెట్ కీపర్), జడేజా, అశ్విన్, ఇషాంత్, బుమ్రా, షమీలు జట్టులో స్థానం సంపాదించారు. జట్టులో ముగ్గురు ఫాస్ట
ఆ మొక్కకు 8 ఆకులు మాత్రమే ఉంటాయి. ఇళ్లలో ఈ మొక్కను పెంచుకుంటుంటారు. తెలుపు రంగులో ఉండే ఈ మొక్కను ఒకటి కాదు..రెండు కాదు..ఏకంగా..రూ. 14 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారో ఓ వ్యక్తి. ఈ ఘటన న్యూజిలాండ్ లో చోటు చేసుకుంది. వేలం ద్వారా ఈ మొక్కను కొనుగోలు చేశా
లండన్ కి చెందిన ఎకనామిస్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్(EIU) తాజాగా విడుదల చేసిన గ్లోబల్ లివబులిటీ ఇండెక్స్ 2021 సర్వే ప్రకారం..ప్రపంచ వ్యాప్తంగా అత్యంత నివాసయోగ్యమైన నగరాల జాబితాలో..
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో ఆడేందుకు టీమిండియా ఇంగ్లండ్ చేరుకుంది. సౌతాంప్టన్లోని ఏజియస్ బౌల్ స్టేడియంలో క్రికెటర్లు ప్రాక్టీస్ చేయాల్సి ఉంది.
సౌరవ్ గంగూలీ.. టీమిండియాలో చెక్కుచెదరని రికార్డులు అనేకం క్రియేట్ చేశాడు. లార్డ్స్లో 1996లో తన మొదటి ఇన్నింగ్స్లో 131పరుగులు చేసి క్రియేట్ చేసిన రికార్డును పాతికేళ్ల తర్వాత న్యూజిలాండ్ ఆటగాడు ఓపెనర్ డెవాన్ కాన్వే(136 బ్యాటింగ్) బద్దలు కొట్�
భారత్ లో కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. గురువారం దేశ వ్యాప్తంగా 1 లక్ష 26 వేల కేసులు నమోదయ్యాయి. కేసుల తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ప్రయాణాలను నిలివేసింది.