Home » new zealand
దేశవ్యాప్తంగా లాక్డౌన్ నడుస్తున్న సమయంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన న్యూజిలాండ్ ఆరోగ్య శాఖ మంత్రి జల్సాలు చేసి తనని తానే నిందించుకున్నారు. ఆయనతో పాటు ఓ స్టార్ రగ్బీ ప్లేయర్ కూడా తాను చేసిన పనిని తప్పని ఒప్పుకున్నాడు. ఐసోలేషన్ పీరియడ్లోన�
న్యూజిలాండ్ ప్రధానమంత్రి జాసిండా ఆర్డెర్న్ ప్రజలను కరోనా పేషెంట్లులా ప్రవర్తించాలంటూ సూచనలిచ్చారు. బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆమె ఒకరి నుంచి వేరొకరికి ఫిజికల్ కాంటాక్ట్ అస్సలు ఉండకూడదని హెచ్చరించారు. ప్రభుత్వం నెలరోజుల పాటు లా�
భారత్తో జరుగిన రెండో టెస్టు మ్యాచ్లో స్వల్ప లక్ష్య ఛేదనలో ఆతిథ్య కివీస్ భారత్పై ఘన విజయం సాధించింది న్యూజిలాండ్. ఇండియా నిర్ధేశించిన 132 పరుగుల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు క్రీజులోకి అడుగుపెట్టిన న్యూజిలాండ్ ఓపెనర్లు టామ్ లాథమ్(52), �
తొలి టెస్టు పరాజయాన్ని అధిగమించే దిశగా భారత్ బ్యాటింగ్ చేసింది. టాస్ గెలిచిన కివీస్ ఫీల్డింగ్ ఎంచుకోవడంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ ఆల్ అవుట్ అయి 242 పరుగులు చేసింది. మొదటి టెస్టుతో పోలిస్తే పరవాలేదనిపించే స్కోరు చేసింది టీమిండియా. ఓపెనర్ పృ�
మహిళా టీ20 వరల్డ్ కప్లో భారత్ సెమీ ఫైనల్స్కి చేరుకుంది. గురువారం మెల్బౌర్న్ వేదికగా జరిగిన మ్యాచ్లో టీమిండియా ఆల్రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుంది. టాస్ గెలిచిన కివీస్ బౌలర్లపై.. భారత్ ఆచితూచి ఆడింది.. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లు పూర్తయ్యేసరి�
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో భారత్ తొలి ఓటమిని చవిచూసింది. న్యూజిలాండ్ పర్యటనలో వెల్లింగ్టన్ వేదికగా జరిగిన తొలి టెస్టును 10వికెట్ల తేడాతో ఓడిపోయింది. మ్యాచ్ ఓటమి తర్వాత కెప్టెన్ కోహ్లీ మాట్లాడుతూ.. టాస్ గెలుచుకోలేకపోవడం చాలా కీలకమైందని
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్కు వర్షం కారణంగా ఆటంకం కలిగింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్.. భారత బ్యాట్స్మెన్ను కట్టడి చేస్తూ వచ్చింది. కెప్టెన్ కోహ్లీ(2)పరుగులకే వెనుదిరగడం జట్టుకు ప�
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న భారత్.. కివీస్ తో టెస్టు ఫార్మాట్ కు సిద్ధమైంది. వెల్లింగ్టన్ వేదికగా జరగనున్న తొలి మ్యాచ్లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. మయాంక్ అగర్వాల్ తోడుగా పృథ్వీ షా ఓపెనర్గా బరిలోకి దిగాడు. వన్డే సిరీస్�
టీమిండియా మరో మ్యాచ్ చేజార్చుకుంది. ఆఖరి మ్యాచ్ గెలిచి పరువు నిలబెట్టుకుంటుందన్న ఆశలు ఆవిరి చేసింది. కేఎల్ రాహుల్ సెంచరీకి మించిన స్కోరుతో రాణించినా.. మ్యాచ్ నిలబెట్టుకోలేకపోయింది. టీ20 పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంది న్యూజిలాండ్. సిరీస్�
మూడో వన్డేల సిరీస్లో భాగంగా ఓవల్ మైదానం వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆఖరి మూడో వన్డే జరుగుతోంది. టాస్ గెలిచిన కివీస్ జట్టు.. ఫీల్డింగ్ ఎంచుకోగా టీమిండియా తొలుత బ్యాటింగ్ తో బరిలోకి దిగింది. రెండు వన్డేల్లో పరాజయం పాలైన కోహ్లీసేన చివ�