Home » new zealand
కివీస్ గడ్డపై భారత్ ముందు భారీ లక్ష్యం ఉంచింది న్యూజిలాండ్. కెప్టెన్ కేన్ విలియమ్సన్(51; 26బంతుల్లో 4ఫోర్లు, 4సిక్సులు)తో మెరుపులు కురిపిస్తే రాస్ టేలర్(54; 27బంతుల్లో 3ఫోర్లు, 3సిక్సులు)తో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఓపెనర్ కొలీన్ మన్రో(59; 42బంతుల్లో 6ఫో�
వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత సొంతగడ్డపైనే సిరీస్ లు పూర్తి చేసుకుని విదేశీ పర్యటనకు బయల్దేరనుంది టీమిండియా. జనవరి 24నుంచి కివీస్ గడ్డపై జరగనున్న టీ20లు, వన్డేల కోసం భారత జట్టును మంగళవారం ప్రకటించింది టీమిండియా మేనేజ్మెంట్. చీఫ్ సెలె�
శ్రీలంకతో సిరీస్కు రెస్ట్ తీసుకున్న హిట్ మ్యాన్ రోహిత్ శర్మ మళ్లీ టీమ్లోకి వచ్చాడు. న్యూజిలాండ్తో జరిగే టీ20 క్రికెట్ సిరీస్కు వైస్ కెప్టెన్గా సెలక్షన్ కమిటి ఎంపిక చేసింది.
ఇటీవల షిప్లో సముద్రం మీద ప్రయాణిస్తూ ఎంగేజ్మెంట్ చేసుకుని సోషల్ మీడియా ట్రెండింగ్ లోకి వచ్చాడు హార్దిక్ పాండ్యా. పిక్కలు, వెన్ను గాయం కారణంగా ఆటనుంచి దూరమైన హార్దిక్.. ట్రీట్మెంట్ తీసుకుని మళ్లీ బరిలోకి దిగేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమం�
ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో కంటే ముందే ఆ దేశం 2020లో అడుగుపెట్టేసింది. ముందుగానే న్యూ ఇయర్ వేడుకలు మొదలయ్యాయి. 2019కి వీడ్కోలు పలికి కొత్త ఏడాదికి స్వాగతం పలికిన తొలి దేశంగా సమోవా (Samoa) నిలవగా, ఆ తర్వాత న్యూజిలాండ్, అక్లాండ్ 2020 సంవత్సరానిక�
న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తన క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. మ్యాచ్ ఓడిపోయినా క్రికెట్ అభిమానుల హృదయాలను గెల్చుకున్నాడు. ఆదివారం మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్ల మధ్య రెండో టెస్
పార్లమెంట్ లో అయినా..అసెంబ్లీలోనైనా స్పీకర్ సభను నిర్వహిస్తుంటారు. అధికార ప్రతిపక్షాలను సమన్వయపరుస్తు సభను సక్రమంగా నిర్వహిస్తుంటారు. కానీ పార్లమెంట్ స్పీకర్ మాత్రం సభ జరుగుతుండగానే సభాపతి స్థానంలోనే కూర్చున్న ఆయన ఓ పసిబిడ్డకు పాలు పడుత
న్యూజిలాండ్ ప్రధాని జసిందా ఆర్డ్రెన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. గత శుక్రవారం(మార్చి-15,2019) క్రైస్ట్ చర్చి నగరంలోని రెండు మసీదుల్లో జరిగిన ఉగ్రదాడి తమను తీవ్రంగా కలిచివేసినట్లు ఆమె తెలిపారు.
తమ వారు క్షేమంగా ఉంటారని అనుకున్న వారి ఆశలు నెరవేరలేదు. న్యూజిలాండ్ క్రెస్ట్చర్చ్లోని మసీదుల్లో ఉన్మాదుడు జరిపిన కాల్పుల్లో గల్లంతైన భారతీయుల్లో ఐదుగురు మృతి చెందారు. మృతుల్లో మహబూబ్ ఖోఖార్, రమీజ్ వోరా, అరీఫ్ వోరా, అన్సీ అలీబావా, ఖాద
న్యూజిలాండ్ క్రైస్ట్ చర్చ్ నగరంలోని మసీదుల్లో జరిగిన కాల్పుల్లో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. డజన్ల మందికి పైగా గాయపడ్డారు. ఈ కాల్పుల ఘటన అనంతరం భారతీయ సంతతికి చెందిన 9 మంది కనిపించకుండా పోయారు.