Home » new zealand
భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఆక్లాండ్ వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో కివీస్ బ్యాట్స్మన్ ఎల్బీడబ్ల్యూపై థర్డ్ అంపైర్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. కృనాల్ పాండ్య వేస్తున్న ఇన్నింగ్స్ ఆరో ఓవర్లో న్యూజిలాండ్ బ్యా�
భారత్-కివీస్ల హోరాహోరీ పోరుకు సమయం ఆసన్నమైంది. న్యూజిలాండ్లోనే అతి పెద్దదైన ఈడెన్ పార్క్ స్టేడియంలో రెండో టీ20ఆడేందుకు ఇరు జట్లు సమాయత్తమైయ్యాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన కివీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇప్పటికే వన్డే సిరీస్ చేజిక్కుంచుకున్
వన్డే ఫార్మాట్ అనంతరం ఆరంభమైన టీ20 సిరీస్ను భారీగా ఆరంభించింది కివీస్. టీమిండియాకు 220 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్పై కివీస్ ఓపెనర్లు విరుచుకుపడ్డారు. ఆరంభంలో కాస్త దూకుడు చూపించినా క్రమంగా �
ప్రాణాలు పణంగా పెట్టి మ్యాచ్ ఆడటమే ప్లేయర్లకు తెలిసిన పని. కానీ, ప్రాణాలకు తెగించి ఆడమని కాదు దాని ఉద్దేశ్యం. కివీస్ గడ్డపై మ్యాచ్ ఆడుతూ గుండెపోటుకు గురై మృతి చెందాడు భారత ఆల్రౌండర్. న్యూజిలాండ్కు చెందిన గ్రీన్ ఐస్ల్యాండ్ క్రికెట్ క్లబ�
వరుస విజయాలకు బ్రేక్ వేసిన న్యూజిలాండ్కు ధీటుగా సమాధానమిచ్చింది టీమిండియా. ఐదు వన్డేల ఫార్మాట్ను మూడు వన్డేలతో దక్కించేసుకున్న భారత్.. చివరి వన్డే సైతం విజయంతో ముగించింది. పర్యటనలో తొలి ఫార్మాట్ను విజయంతో ఆరంభించింది భారత్. సిరీస్ ఆరం�
న్యూజిలాండ్తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డేలో భారత బ్యాట్స్మెన్ పంజా విసిరారు. టాపార్డర్ కుదేలైన వేళ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ అంబటిరాయుడు క్రీజులో పాతుకుపోయి జట్టుకు మంచి స్కోరు అందించాడు. రాయుడితో పాటుగా విజయ్
టీమిండియా కివీస్ గడ్డపై తడబడుతోంది. న్యూజిలాండ్తో వెల్లింగ్టన్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఆఖరి వన్డేలోనూ భారత బ్యాట్స్మెన్ క్రీజులో నిలబడలేకపోతున్నారు. గురువారం జరిగిన 4వ వన్డే తప్పిదాల నుంచి పాఠాలు నేర్వని రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ పేల�
న్యూజిలాండ్ పర్యటనలో తొలి ఫార్మాట్ను టీమిండియా ఆదివారంతో ముగించనుంది. మూడో వన్డేతోనే 3-0ఆధిక్యంతో సిరీస్ చేజిక్కించుకున్న టీమిండియా.. ఆడాల్సిన రెండు వన్డేలలో ఒకదాన్ని పేలవంగా ముగించింది. ఫలితంగా న్యూజిలాండ్ జట్టుకు సునాయాసంగా విజయాన్న�
ఢిల్లీ : భారత కెప్టెన్, హైదరాబాద్ వాసి మిథాలీ రాజ్ మరో మైలురాయి చేరుకోనుంది. అంతర్జాతీయ మహిళల క్రికెట్లో 200 వన్డేలు ఆడిన తొలి క్రికేటర్గా రికార్డు సృష్టించనుంది. ఫిబ్రవరి 01వ తేదీ శుక్రవారం న్యూజిలాండ్తో భారత మహిళల జట్టు మూడో వన్డే ఆడనుంది.
ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకున్న భారత్.. న్యూజిలాండ్ తో జరుగుతున్న 4వ వన్డేలో మాత్రం చిత్తుగా ఓడిపోయింది. 92 పరుగులకే ఆలౌట్ అయ్యి.. లోయెస్ట్ టార్గెట్ ను ఇచ్చింది. బ్యాటింగ్ కు దిగిన కివీస్.. విశ్వరూపం చూపించింది. జస్ట్ 14.4 ఓవర్లలోనే 93 పరుగులు చేసి వ�