Home » new zealand
న్యూజిలాండ్ గడ్డపై భారత్ మరోసారి పైచేయి సాధించింది. గురువారం జరిగిన తొలి వన్డేలో కోహ్లీసేన విజయం సాధిస్తే శుక్రవారం మహిళల జట్టు విజేతగా నిలిచింది. ఐసీసీ చాంపియన్షిప్లో భాగంగా జరిగిన జరిగిన తొలి వన్డేలో న్యూజిలాండ్ మహిళా జట్టుతో టీమిండ�
విజయవంతంగా ముగిసిన ఆస్ట్రేలియా పర్యటన అనంతరం న్యూజిలాండ్ గడ్డపై మొదలైన వన్డే సిరీస్లో టీమిండియా శుభారంభాన్ని నమోదు చేసుకుంది. భారత బౌలర్లు విజృంభించిన వేళ కివీస్ విలవిలలాడింది. కెప్టెన్ విలియమ్సన్ మినహాయించి ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ ప�
న్యూజిలాండ్ లో కామన్ గా మారిపోయిన భూకంపాలు క్రైస్ట్చర్చ్ నగరంలో 2011లో 6.3 తీవ్రత 150 మంది మృతి..వేలాదిమందికి గాయాలు 2018 అక్టోబర్లో వెల్లింగ్టన్ లో 6.2 తీవ్రత 2019లో ఎల్ఎస్పెరెన్స్ రాక్కు ఆగ్నేయంలో 5.1 తీవ్రత న్యూజిలాండ్ లో భూ ప్రకంపనలు&nb
వ్యూహరచనలో ప్రస్తుత క్రికెట్లో ధోనీ తర్వాతే ఎవరైనా. ఫార్మాట్ ఏదైనా వికెట్ల ఉండి బ్యాట్స్మన్ను అవుట్ చేయడంలో ధోనీ దిట్ట. బ్యాటింగ్ తీరును పసిగట్టి బలహీనతను చక్కగా వాడుకుంటాడు. సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో ఇప్పటికే ఎన్నోసార్లు ప్రత్యర్థి
న్యూజిలాండ్ గడ్డపై భారత్ శుభారంభాన్ని నమోదు చేసింది. ఐదు వన్డేల సిరీస్లో భాగంగా జరిగిన తొలి మ్యాచ్ను 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. మ్యాచ్ ఆద్యంతం బౌలర్ల హవా నడిచినా భారత బ్యాట్స్మెన్ కివీస్ నిర్దేశించిన 158 పరుగుల లక్ష్యాన్ని అలవోకగా చే�
న్యూజిలాండ్ గడ్డపై ఆతిథ్యజట్టుతో 158 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ(11) వికెట్ను కోల్పోయింది. బ్రాస్ వెల్ ఆఫ్ సైడ్కు అవతల వేసిన షార్ట్ లెంగ్త్ డెలివరీని రోహిత్ ఎదుర్కోవడంలో ఆలస్యమైంది.
న్యూజిలాండ్ గడ్డపై ఆడిన తొలి వన్డేలో భారత బౌలర్లు సత్తా చాటారు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కివీస్ జట్టు క్రీజులో కుదురుకునేందుకు అవకాశమివ్వకుండా 38 ఓవర్లలో 157 పరుగులకే కట్డడి చేశారు. భారత బౌలర్ల ధాటికి ఒక వైపు వరుసగా వికెట్లు పడుతున్నా �
భారత్తో జరుగుతున్న తొలి వన్డేలో న్యూజిలాండ్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 25 ఓవర్లు ముగిసే సమయానికి ఆతిథ్య జట్టు 5 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. టాపార్డర్లో కెప్టెన్ విలియమ్సన్ మినహాయించి ఒక్కరు కూడా 30 పరుగులకు మించి స్కోరు చేయలేకపో�
ఆస్ట్రేలియా పర్యటన ముగించుకుని న్యూజిలాండ్ చేరుకుంది టీమిండియా. సోమ, మంగళవారాల్లో ప్రాక్టీసు పూర్తి చేసుకున్న టీమిండియా ఐదు వన్డేల సిరీస్లో భాగంగా బుధవారం మ్యాచ్కు సిద్ధమైంది. ఆస్ట్రేలియా తలపడటమే సవాల్ అనుకుంటే అంతకుమించి క్లిష్టంగా �
ధోనీ పని ఇక అయిపోయింది రిటైర్మెంట్ తీసుకోవడమే కరెక్ట్ అని. సునీల్ గవాస్కర్ లాంటి దిగ్గజాలు సైతం అంతర్జాతీయ క్రికెట్లు ఆడటం మానేసి దేశీవాలీ క్రికెట్లు ఆడాలంటూ సూక్తులు చెప్పుకొచ్చారు. కానీ కేవలం ఆస్ట్రేలియా పర్యటనతో వాటన్నిటికీ ధీటుగా �