new zealand

    కివీస్ గెలిచింది: నీకో సిరీస్.. నాకో సిరీస్

    February 8, 2020 / 10:20 AM IST

    ఆక్లాండ్ వేదికగా జరిగిన రెండో వన్డే మ్యాచ్‌లో న్యూజిలాండ్ 22పరుగుల వ్యత్యాసంతో విజయాన్ని చేజిక్కించుకుంది. టీ20సిరీస్ గెలుచుకున్న భారత్.. కివీస్‌కు వన్డే సిరీస్ ను అప్పజెప్పినట్లు అయింది. ఇప్పటికే రెండు వన్డేలను ఓడిన భారత్.. మూడో వన్డేను నామ�

    464 రోజుల తర్వాత శ్రేయాస్ అయ్యర్ ప్రత్యేక సెంచరీ

    February 5, 2020 / 07:39 AM IST

    టీమిండియాలో నెం.4స్థానానికి కొన్నేళ్లుగా పరిశీలనలు జరుగుతున్నా.. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా నిరూపించుకోలేకపోయాడు. మహేంద్ర సింగ్ ధోనీ కెప్టెన్సీ తర్వాత కోహ్లీ కెప్టెన్సీలో ఆ స్థానం ఎప్పటికీ తీరని లోటుగానే కనిపించింది. ఇన్నేళ్లేకు శ్రేయాస్ అయ�

    అయ్యారే..: కివీస్‌కు భారీ టార్గెట్

    February 5, 2020 / 06:01 AM IST

    టీ20 గెలిచిన ఉత్సాహంతో బరిలోకి దిగిన భారత్.. తొలి వన్డేలోనూ అద్భుతమైన బ్యాటింగ్ తీరు కనబరిచింది. ఆరంభంలో ఆచితూచి ఆడినా ఇన్నింగ్స్ మధ్యలో ఊపందుకుని కివీస్ ముందు 348పరుగుల టార్గెట్ ఉంచారు. కెప్టెన్ కోహ్లీ(51)అవుట్ అనంతరం స్కోరు బోర్డు పరుగులు పెట�

    ఆచితూచి ఆడుతున్న భారత్.. ఓపెనర్లు ఔట్

    February 5, 2020 / 03:44 AM IST

    టీ20 పరాజయం తర్వాత న్యూజిలాండ్ పట్టుదలతో కనిపిస్తుంది. వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్ నుంచి భారత్‌పై అస్త్రాలు సంధిస్తోంది. ఈ క్రమంలోనే హామిల్టన్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది కివీస్. ఓపెనర్లు మయాంక్ అగర్వాల్(32), పృ

    టీమిండియాకు షాక్: న్యూజిలాండ్ టూర్ నుంచి రోహిత్ శర్మ ఔట్

    February 3, 2020 / 01:00 PM IST

    భారత క్రికెట్ అభిమానులకు షాకింగ్ న్యూస్. న్యూజిలాండ్ పర్యటన నుంచి టీమిండియా ఓపెనర్ రో’హిట్’ శర్మను జట్టు నుంచి తప్పించింది మేనేజ్‌మెంట్. దిగ్విజయంగా కొనసాగుతూ.. ఐదు టీ20ల్లో గెలిచిన భారత్ ఆదివారం మ్యాచ్ ముగిసిన సమయానికి 5-0తేడాతో విజయభేరీ

    దడ పుట్టించాడు: వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేసిన బూమ్రా

    February 3, 2020 / 07:56 AM IST

    కివీస్ గడ్డపై డెత్‌ ఓవర్ల స్పెషలిస్టు బుమ్రా న్యూజిలాండ్ ఆటగాళ్లకు దడపుట్టించాడు. టీ20ల్లో కీవీస్ ఆటగాళ్లను కట్టడి చెయ్యడంలో ప్రముఖంగా వ్యవహరించారు బూమ్రా. ఈ క్రమంలోనే బూమ్రా ఓ వరల్డ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశాడు. అంతర్జాతీయ టీ20 కెరీర్‌లో

    సిరీసే లక్ష్యం : టీ 20..ఇండియాను కివీస్ ఆపగలదా

    January 29, 2020 / 01:25 AM IST

    కివీస్‌ గడ్డపై తొలి టీ20 సిరీస్‌ కైవసానికి కోహ్లీసేన అడుగు దూరంలో నిలిచింది. 2020, జనవరి 29వ తేదీ బుధవారం జరిగే మూడో మ్యాచ్‌లోనూ గెలవాలని పట్టుదలగా ఉంది. సెడాన్‌ పార్క్‌లో మూడో పోరులో విజయం సాధిస్తే సిరీస్‌ కోహ్లీసేన సొంతం అవుతుంది. టీమ్‌ ఇండియాక

    క్యాబే గాం.. చాహల్‌ను గఫ్తిల్ తిట్టాడా!!

    January 27, 2020 / 08:18 AM IST

    న్యూజిలాండ్ గడ్డపై పర్యాటక జట్టు భారత్ ఆధిపత్యం కొనసాగిస్తోంది. ఆదివారం జరిగిన మ్యాచ్‌తో 2-0ఆధిక్యానికి చేరింది టీమిండియా. తొలి టీ20లో 204పరుగుల లక్ష్యాన్ని చేధించిన కోహ్లీసేన.. రెండో టీ20లోనూ స్వల్ప లక్ష్యమైన 133పరుగుల లక్ష్యాన్ని సునాయాసంగా చే�

    IND vs NZ: టాస్ గెలిచిన కివీస్.. మళ్లీ బ్యాటింగే

    January 26, 2020 / 06:40 AM IST

    కివీస్ పర్యటనలో రెండో మ్యాచ్ కు భారత్ సిద్ధమైంది. ఈడెన్ పార్క్ వేదికగా కివీస్ జట్టు భారత్‌పై ప్రతీకారం తీర్చుకోవాలని ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ బ్యాటింగ్ తీసుకున్నాడు. మరోసారి చేధనకు దిగి భ

    గెలిచాం: కివీస్‌కు సెగలు పుట్టించిన శ్రేయాస్

    January 24, 2020 / 10:27 AM IST

    పర్యటనలో తొలి గెలుపు.. టీ20 స్పెషలిస్టు శ్రేయాస్ అయ్యర్ అంచనాలు వదిలేసుకున్న మ్యాచ్‌ను విజేతగా నిలిపాడు. కివీస్ ఆశలపై నీళ్లు చల్లి 19ఓవర్లకు మ్యాచ్ ముగించాడు. 204పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన రోహిత్ శర్మ(7) ఆరంభంలోనే  రెండు ఓవర్లకే వ

10TV Telugu News