Home » newly
Metro Business : హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే వేల కోట్లు ఖర్చు పెట్టి ప్రతీ స్టేషన్ను అందంగా తీర్చిదిద్దిన సంస్థ.. ఇప్పుడు వాటితోనే ఆదాయం రాబట్టేందుకు స్ట్రీట్ ఫర్నీచర్ ఏర్పాట్లు చేస్తోంది. ఫుట్పాత్ మార్గంలో వీ
కరోనా ఎంతో మందికి షాక్ ఇస్తోంది. జీవితాలను ప్రభావితం చేస్తోంది. భారతదేశ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. సామాన్యుడి నుంచి మొదలుకుని ప్రముఖులు తీవ్ర ఇబ్బందులు పడు
కొత్తగా తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంబయ్ కుమార్ గురువారం(మార్చి-12,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. అమి
తెలంగాణ పోలీస్ శాఖలో ఇటీవలే ఉద్యోగాల్లో చేరిన వారికి సంబంధించి షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. పోలీస్ ఉద్యోగాల్లో చేరిన 300మంది క్రిమినల్స్ అని తేలింది. వారికి నేర
పిలవని పేరంటానికి వెళితే ఏమవుతుంది.. ఆ ఏముంది.. గుర్తించి.. మందలించి బయటకు పంపేస్తారు. కానీ కొంతమంది పెళ్ళిళ్లలో ఫ్రీగా భోజనాలు చేసే వారు చాలా మందే ఉంటారు. కొంతమంది పెళ్లి నిర్వాహకులు చూసీ చూడనట్లుగా ఉండి వదిలేస్తుంటారు. కానీ ఓ ప్రాంతంలో విషా�
బుధవారం(నవంబర్ 27,2019) ఉదయం మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమైంది. తొలుత ప్రొటెం స్పీకర్ కాళిదాస్ కొలంబకర్ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఆ
రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ గురుకులాలు ప్రారంభం కానున్నాయి. మొదటి సంవత్సరానికి 5, 6 తరగతులు నిర్వహించాలని బీసీ గురుకుల సొసైటీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి తరగతిలో రెండు సెక్షన్ల కింద 40 మంది విద్యార్థులను చేరిపించుకోనున్నారు. ఈ మేరకు బీసీ గురు�