Home » newyork
మూడు రోజుల అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ శనివారం న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధానకార్యాలయానికి వెళ్లి యూఎన్ జనరల్ అసెంబ్లీ(UNGA)76 వ సమావేశంలో ప్రసంగించారు.
న్యూయార్క్ లో జరుగుతున్న యూఎన్ సమావేశంలో భారత ప్రతినిధి స్నేహా దూబే పాకిస్థాన్ కు వార్నింగ్ ఇచ్చారు. అబద్దాలు కట్టిపెట్టాలని..భారత్ ఆక్రమిత ప్రాంతాలను వదిలివెళ్లాలని వార్నింగ్..
బ్రెజిల్ అధ్యక్షడు జైర్ బోల్సనారో రోడ్డు పక్కన నిలబడి పిజ్జా తిన్నారు. దీనికి కారణం ఆయన కరోనా వ్యాక్సిన్ వేయించుకోకపోవటమే.
తన వద్దకు వచ్చే మహిళలకు తన సొంత వీర్యంతోనే గర్భం వచ్చేలా చేస్తున్నాడు ఓ ఫెర్టిలిటీ డాక్టర్. ఆ డాక్టర్ పై ఓ మహిళ కోర్టులో పిటీషన్ వేసింది.
2001 సెప్టెంబర్ 11న వరల్డ్ ట్రేడ్ సెంటర్పై జరిగిన ఉగ్రదాడిలో మరణించిన ఇద్దరు వ్యక్తుల అవశేషాలు తాజాగా సానుకూలంగా గుర్తించబడ్డాయి
US Newyork house in wall Oldest whiskey bottle : కొత్తగా ఇల్లు కొనుక్కుని చక్కగా ఉందామని వచ్చిన దంపతులకు ఆ ఇంటి గోడలో కనిపించిన వస్తువుల్ని చూసి షాక్ అయ్యారు. ఇదేంటీ గోడల్లో ఉంటే గింటే విలువైన వస్తువులు ఉండాలిగానీ ఏంటీ ఇటువంటివికూడా ఉంటాయా? అని నోరెళ్లబెట్టారు ఆ దంపతుల�
అమెరికా అధ్యక్షుడి ఇంట విషాదం నెలకొంది. డొనాల్డ్ ట్రంప్ తమ్ముడు రాబర్ట్ ట్రంప్ రాబర్ట్ ట్రంప్(71)శనివారం న్యూయార్క్లో కన్నుమూశారు. ఈ విషయాన్ని డొనాల్డ్ ట్రంప్ స్వయంగా వెల్లడించారు. అనారోగ్య కారణాలతో కొంతకాలంగా న్యూయార్క్లోని ప్రెస్బి�
అమెరికాలో ప్రతి ఏటా హాట్ డాగ్ ఈటింగ్ పేరుతో ఓ పోటీ జరుగుతుంటుంది. హాట్ డాగ్స్ ఈటింగ్ అంటే బన్స్ మధ్యలో ఫ్రాంక్స్ ఉంటాయి..వాటిని తినడం. హాట్ డాగ్ ఈటీంగ్ కాంపీటిషన్ లో 10 నిమిషాల్లో ఎంత ఎక్కువ తినగలరంటే 83ఫ్రాంక్ బన్నులు. గత 40 సంవత్సరాలుగా నాథన్ ల�
భారత్ తో సహా 10దేశాల్లో జరిగిన కరోనా నిర్థారణ టెస్ట్ ల కన్నా ఒక్క అమెరికాలోనే అత్యధిక కరోనా టెస్ట్ లు నిర్వహించినట్లు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇదొక రికార్డు అని ఆయన అన్నారు. కరోనా వైరస్ (COVID-19) కు వ్యతిరేకంగా అమెరికా తన యుద్ధంలో స్థిర�
కరోనా వైరస్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. 200కు పైగా దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 18లక్షల 53వేల మంది కరోనా బారిన పడ్డారు.