Home » NGT
మూడు సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవకతవకలపై ఎన్జీటి ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తా గుణశేఖర్ దాఖలు చేసిన పిటీషన్ విచారించిన జస్టిస్ పుష్స సత్యనారాయణ, నిపుణుడు డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన ఎన్జీటి చెన్నై బెంచ్.. ఆవులపల్లి, ముదివీడు, నే�
సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్. నరసింహ, జస్టిస్ జేబీ పార్దివాలా ధర్మాసనం పిటిషన్ విచారణకు నిరాకరించింది. అంతేకాకుండా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించాలని సూచించింది.
బీహార్ ప్రభుత్వం అలసత్వానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. రూ.4,000 కోట్ల జరిమానా కట్టాల్సిన పరిస్థితి తెచ్చుకుంది నితీశ్ కుమార్ ప్రభుత్వం.
ఫార్మా కంపెనీలు చేస్తున్న కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్ సీరియస్ అయింది. వెంటనే నివేదిక ఇవ్వాలంటూ ఆదేశాలిచ్చింది. తెలంగాణకు చెందిన గుమ్మి నరేంద్ రెడ్డి పిటిషన్ దాఖలు చేయడంతో.
డీజిల్ వాహనదారులకు అలర్ట్.. 2022 జనవరి 1 నుంచి కాలంచెల్లిన డీజిల్ వాహనాల రిజిస్ట్రేషన్లు రద్దు కానున్నాయి. 10ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలన్నింటి రిజిస్ట్రేషన్లు రద్దు అవుతున్నాయి.
మున్సిపల్ వ్యర్థాలను నదిలో కలవకుండా నిలిపివేయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను పాటించనందుకు జాతీయ హరిత ట్రిబ్యునల్ మహారాష్ట్ర ప్రభుత్వానికి రూ.కోటి జరిమానా విధించింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై చెన్నై ఎన్జీటీలో విచారణ జరిగింది. జస్టిస్ కె. రామకృష్ణన్, డాక్టర్ కె. సత్యగోపాల్ లతో కూడిన బెంచ్ ముందు సుదీర్ఘ వాదనలు వినిపించారు.
నేషనల్ గ్రీన్ ట్రిబ్యూనల్.. కేఆర్ఎంబీకి ప్రత్యేక ఆదేశం ఇచ్చింది. పర్యావరణ ఉల్లంఘనలు, ప్రాజెక్టు నిర్మాణ పనులపై రిపోర్టును గైడ్లైన్స్ ప్రకారం దాఖలు..
Rayalaseema excavation project : సంగమేశ్వరంలో రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టుపై ఎన్జీటి చెన్నై బెంచ్లో విచారణ జరిగింది. అనుమతి లేకుండా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడానికి వీల్లేదని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పష్టం చేసింది. జడ్జిమెంట్ ధిక్కరించి నిర్మాణ పనులు
ap government diwali celebrations: ఏపీలో దీపావళి సంబరాలపై జగన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేవలం రెండు గంటలు మాత్రమే టపాసుల వినియోగానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీపావళి రోజున రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే టపాసులు కాల్చుకోవాలని ప్రభుత్వం సూచించ�