Home » NH
లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం..ర్యాష్ డ్రైవింగ్ లకు దంపతుల ప్రాణాలు బలైపోయాయి. విశాఖపట్నం జిల్లా కసింకోట మండలం తాళపాలెం నేషనల్ హైవేపై నడిచి వెళ్తున్న దంపతులను పెట్రోల్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడిక్కడే ప్రాణాలు కో
అసోంలోని సిబ్సాగర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 10మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.సోమవారం (సెప్టెంబర్ 23)న డిమోవ్లోని నేషనల్ హైవే -37పై ఓ ప్రయివేటు బస్సు.. టెంపో ఢీకొటంతో 10 మంది అక్కడికక్కడే ప్రాణాలు క
చిత్తూరు జిల్లా మామడుగు జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. అతివేగంతో వెళ్తున్న కారు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో కారులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదురు సజీవదహనమయ్యారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. తిరుమల శ్రీవారిని �