-
Home » nhrc
nhrc
ఆ స్లీపర్ బస్సులు ఇక వాడొద్దు.. అన్ని రాష్ట్రాలకు ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలు
ఈ మేరకు ఎన్హెచ్ఆర్సీ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల చీఫ్ సెక్రటరీలకు తీవ్ర హెచ్చరికతో లేఖ పంపింది.
సంధ్య థియేటర్ ఘటనపై ఫిర్యాదును విచారణకు స్వీకరించిన ఎన్హెచ్ఆర్సీ
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనపై మానవహక్కుల సంఘానికి పిటిషనర్ ఫిర్యాదు చేశారు..
ఎన్హెచ్ఆర్సీ, జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్తో లగచర్ల బాధితులు
Lagacharla Incident : ఎన్హెచ్ఆర్సీ, జాతీయ ఎస్సీ,ఎస్టీ కమిషన్తో లగచర్ల బాధితులు
NHRC Notice to Bihar Govt: కల్తీ మద్యం మరణాలపై మానవ హక్కుల సంఘం కన్నెర్ర.. బిహార్ ప్రభుత్వానికి నోటీసులు
బిహార్లోని సారణ్ జిల్లాలో కల్తీ మద్యం తాగి ఇప్పటి వరకు 71 మంది మరణించినట్లు తెలుస్తోంది. అయితే ప్రభుత్వం అధికారికంగా వెల్లడించిన లెక్కల ప్రకారం 21 మంది మరణించారు. చాలా మంది చికిత్స పొందుతున్నారు. మరి కొందరు తమ కంటి చూపును కోల్పోయారు. మరణాల సం�
Delhi Air Pollution : ఢిల్లీ పొల్యూషన్కి.. సొల్యూషనే లేదా?
ఎవరైనా.. గాలి పీల్చకపోతే చనిపోతారు. కానీ.. దేశ రాజధాని ఢిల్లీలో గాలి పీలిస్తే చనిపోయే ప్రమాదం పొంచి ఉంది. ఎప్పటిలాగే.. ఈ శీతాకాలంలోనూ ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ పెరిగిపోయింది. ఈసారి కాస్త ముందుగానే.. గాలి నాణ్యత దారుణంగా పడిపోయింది. ఎయిర్ క్వాలిట
Rajasthan Girls: అమానుషం.. రాజస్థాన్లో అప్పు తీర్చలేదని అమ్మాయిల వేలం.. మానవ హక్కుల కమిషన్ సీరియస్
రాజస్థాన్లో అప్పు తీర్చకపోతే ఆ ఇంటి ఆడబిడ్డల్ని వేలం వేస్తున్నారు. 8-18 ఏళ్ల బాలికల్ని విక్రయిస్తున్నారు. ఒకవేళ దీనికి ఒప్పుకోకపోతే, అతడి భార్యపై అత్యాచారం చేస్తున్నారు. ఈ ఘటనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది.
NHRC : రైతుల ఆందోళన..కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు
నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ కేంద్రంతోపాటు యూపీ, రాజస్థాన్,ఢిల్లీ, హర్యానా రాష్ట్ర ప్రభుత్వాలకు మంగళవారం నోటీసులు జారీ చేసిం
గంగలో కోవిడ్ మృతదేహాలు…యూపీ,బీహార్,కేంద్రానికి NHRC నోటీసులు
గడిచిన కొద్ది రోజులుగా పవిత్ర గంగా నదిలో పెద్ద సంఖ్యలో కరోనా శవాలు తేలియాడుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేగుతోన్న విషయం తెలిసిందే.
హత్రాస్ గ్యాంగ్ రేప్ : బాధితురాలి కుటుంబానికి రూ.25 లక్షలు, ఉద్యోగం… నిందితులను కఠినంగా శిక్షించాలన్నమోడీ
hathras gang rape case ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో గ్యాంగ్ రేప్ కు గురై మరణించిన యువతి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారాన్ని యోగి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాటు ఇల్లు, బాధిత కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని తెలిపింది. ఈ కేసు దర్యాప్తునకు ముగ�
లారీ, పెట్రోల్, రక్తపు మరకలు : దిశ కేసులో కీలక మలుపు
దిశ అత్యాచారం, హత్య కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. నలుగురు నిందితులే దిశను హత్య చేసినట్లు సైబరాబాద్ పోలీసులు ఎన్ హెచ్ ఆర్ సీకి సాక్ష్యాలు ఇచ్చారు.