Home » NIA court
నేను చెప్పేది ఒక్కటే. రావాలి జగన్. కావాలి సాక్ష్యం. చెప్పాలి నిజం. బండారం బట్టబయలు చేస్తాను Jagan Kodi Katti Case
విశాఖ ఎన్ఐఏ కోర్టులో జగన్పై దాడి కేసు విచారణ
కోడికత్తి కేసులో నిందితుడు శ్రీను తనకు జైలు నుంచి విముక్తి కలిగించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశాడు. తాను గత 1,610 రోజులుగా తాను జైలులోనే మగ్గిపోతున్నానని...ఇంకా ఎంతకాలం జైలులోనే ఉండాలో తెలియటంలేదని లేఖలో ఆవేదన వ్యక్తంచేశాడ�
Terror Funding Case : జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రవాదానికి నిధులు సమకూర్చిన కేసులో వేర్పాటు వాద నాయకుడు యాసిన్ మాలిక్ కు పాటియాలా హౌస్ ఎన్ఐఏ ప్రత్యే కోర్టు శిక్ష ఖరారు చేసింది. వివిధ కేసులలో నేరాలు రుజువు అవటంతో రెండు జీవిత ఖైదులు, 10 నేరాలలో కఠిన కారాగార శిక్
2013 నాటి పట్నా వరుస బాంబు పేలుళ్ల కేసులో 10 మంది నిందితులకుగాను 9 మందిని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)ప్రత్యేక కోర్టు దోషులుగా తేల్చింది. సరైన సాక్ష్యాధారాలు లేని
సత్యం గెలిచింది..తనను జైల్లో ఉంచాలన్న ప్రయత్నాలు బెడిసి కొట్టాయని అన్నారు సమాచారం హక్కు చట్టం కార్యకర్త, రైజోర్ దళ్ పార్టీ అధ్యక్షుడు అఖిల్ గొగొయ్. ఈయన జైలు నుంచి విడుదలయ్యారు. 2019 డిసెంబర్ లో సీఏఏ (CAA) వ్యతిరేక ఆందోళనల్లో భాగంగా చట్ట వ్యతిరేక క�
రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల కేసు కేసులో మాజీ క్రైమ్ ఇంటెలిజెన్స్ యూనిట్(CIU) హెడ్ సచిన్ వాజే కస్టడీని పొడిగించాలన్న ఎన్ఐఏ అభ్యర్థనను గురువారం ముంబై కోర్టు అంగీకరించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి చేసిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) విచారణ కొనసాగుతుంది.
జగన్ పై హత్యాయత్నం కేసు నిందితుడు శ్రీనివాసరావును అదుపులోకి తీసుకున్నఎన్ఐఏ