Home » NIA Officials
సినీ నటి వరలక్ష్మికి ఆదిలింగం పీఏగా పనిచేశారు. ఆదిలింగం డ్రగ్స్ సరఫరాలో వచ్చిన మొత్తాన్ని సినీ పరిశ్రమలో పెట్టుబడులు పెట్టినట్టుగా ఎన్ఐఏ అధికారులు గుర్తించారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై విశాఖపట్నం విమానాశ్రయంలో దాడి చేసిన కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ ఐఏ) విచారణ కొనసాగుతుంది.