-
Home » night curfew
night curfew
Night Curfew : నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
కరోనా కేసుల నమోదు భారీగా తగ్గడంతో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శనివారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూ ఎత్తివేసింది.
Movie Releases: నైట్ కర్ఫ్యూ.. సగమే ఆక్యుపెన్సీ.. ఖిలాడీ వర్క్ఔట్ అవుతుందా?
చూస్తుండగానే కాలం ఇట్టే గడిచిపోయింది. నిన్న కాక మొన్న కొత్త సంవత్సరం వచ్చినట్లే అనిపిస్తున్నా ఫిబ్రవరి మొదటి వారం కూడా గడిచిపోయింది. ఇక కరోనా కూడా మెల్లగా తగ్గుముఖం పట్టడంతో..
Night Curfew: నైట్ కర్ఫ్యూ పొడిగింపు.. ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు
కరోనా తీవ్రత కొనసాగుతుండడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
Bengaluru Schools : కర్ణాటకలో నైట్ కర్ఫ్యూ ఎత్తివేత.. స్కూళ్లు రీఓపెన్.. ఎప్పటినుంచంటే?
కర్ణాటకలో జనవరి 31 నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నట్టు ప్రకటించింది. బెంగళూరులో ఫిజికల్ క్లాసులు కూడా పునఃప్రారంభం కానున్నాయి.
Schools Re-open: స్కూల్, కాలేజీలు ఓపెన్, ఫిబ్రవరి 1నుంచి నో కర్ఫ్యూ
తమిళనాడులోని స్కూల్స్, కాలేజీలు కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా మూతపడ్డాయి. వాటన్నిటినీ రీ ఓపెన్ చేయాలని ప్రభుత్వం గురువారం నిర్ణయం తీసుకుంది.
Night curfew In AP : APలో నేటి నుంచే నైట్ కర్ఫ్యూ..మాస్క్ ధరించకపోతే రూ.100 జరిమానా
ఏపీలో వేగంగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించింది. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ కొనసాగనుంది.
AP Night Curfew: నైట్ కర్ఫ్యూ అనేది ఫేక్ ప్రచారం : ఏపీ సర్కారు క్లారిటీ
ఏపీలో నైట్ కర్ఫ్యూ అంటూ జరిగిన ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.
Night Curfew : కోవిడ్ విజృంభణ..మరో రాష్ట్రంలో నైట్ కర్ఫ్యూ
కోవిడ్-19 కేసులు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్-19 వ్యాప్తిని అరికట్టేందుకు రాష్ట్రవ్యాప్తంగా నైట్ కర్ఫ్యూని అమలు
Telangana Lockdown : తెలంగాణలో లాక్డౌన్ లేదా కర్ఫ్యూ…! ఎప్పటి నుంచి అంటే..
కేసులు ఇలాగే పెరిగితే లాక్ డౌన్ లేదా కర్ఫ్యూ విధించే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు. జనవరి చివరి వారంలో ఉండవచ్చంటున్నారు.
Night Curfew : ఒమిక్రాన్ టెన్షన్..ఢిల్లీలో నైట్ కర్ఫ్యూ
దేశవ్యాప్తంగా,అదేవిధంగా దేశ రాజధానిలో కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ అలర్ట్ అయింది.