-
Home » Nimmagadda
Nimmagadda
గవర్నర్తో నిమ్మగడ్డ సమావేశం.. ఏం చర్చించబోతున్నారు?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇవాళ(08 ఫిబ్రవరి 2021) సాయంత్రం 5 గంటలకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలువబోతున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వ్యవహారం, తనపై ప్రివిలేజెస్ కమిటీ సీరియస్ కావడం వంటి విషయా
అధికారులకు రక్షణ కవచం ఉంటుందంటూ నిమ్మగడ్డ భరోసా
Nimmagadda: రాజ్యాంగ రక్షణ ఉంటుందని ఎటువంటి విషయంలోనూ భయపడాల్సిన అవసరం లేదని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ భరోసా ఇచ్చారు. పంచాయతీ ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్లు, ఇతర స్టాఫ్ లకు ధైర్యం చెబుతూ సూచనలు ఇచ్చారు. ఎన్నికల డ్యూటీలో ఉన్న అధికారులు ఎస్ఈసీ రక�
ఏపీలో పంచాయతీ యాప్ లొల్లి
AP Panchayat Elections AAP : కాదేది వివాదానికి అనర్హం అన్నట్లుగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు తయారయ్యాయి. ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్, ప్రభుత్వం మధ్య వివాదానికి ఏదో ఓ అంశం ఆజ్యం పోస్తూనే ఉంది. ఎన్నికల ఫిర్యాదుల కోసం ఎస్ఈసీ ఆవిష్కరించిన యాప్ దుమారం రేపుతోంది
ఏపీలో పంచాయతీ, నామినేషన్ల పర్వం
Panchayat and nominations in AP : ఏపీలో తొలివిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉసంహరణ గడువు 2021, ఫిబ్రవరి 04వ తేదీ గురువారం ముగియనుంది. మధ్యాహ్నం 3 గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశముంది. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తికాగానే.. ఎన్నికల బరిలో ఉండే అభ్యర్థుల పేర్లను అ
ఏపీ పంచాయతీ ఎన్నికలు : తొలి విడత నామినేషన్ల తిరస్కరణ
ap panchayat elections : ఏపీలో తొలి దశ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల స్క్రూటినీలో 13 వందల 23 నామినేషన్లను తిరస్కరించారు అధికారులు. 12 జిల్లాల్లోని 3 వేల 249 పంచాయతీల్లో సర్పంచ్ పదవి కోసం 19 వేల 491 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయగా.. వాటిలో 18 వేల 168 మాత్రమే పోటీకి అ�
వారిద్దరి డీఎన్ఏ ఒక్కటే.. నిమ్మగడ్డ భాష సరికాదు: సజ్జల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికల వేళ రాజకీయాలు హీటెక్కాయి. అధికార పార్టీకి, ఎన్నికల కమిషన్కు మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ క్రమంలోనే లేటెస్ట్గా నిమ్మగడ్డపై ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశా
అలసత్వం చూపించారా…అంతే – అధికారులకు నిమ్మగడ్డ సీరియస్ వార్నింగ్
SEC Nimmagadda : కలెక్టర్లు, ఎస్పీలతో ఎస్ఈసీ నిమ్మగడ్డ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. ఎన్నికల విధుల్లో అలసత్వం వహిస్తే ఏస్థాయి అధికారిపై అయినా చర్యలు తప్పవని నిమ్మగడ్డ హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిక్కచ్చిగా వ్యవహరించాలని ఆదేశ�
విజయవాడ నుంచి రహస్యంగా బయల్దేరిన ఎస్ఈసీ నిమ్మగడ్డ..ప్రైవేట్ వాహనంలో పయనం
SEC Nimmagadda, who secretly left Vijayawada : ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విజయవాడ నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. కార్యాలయం నుంచి ఆయన రహస్యంగా బయల్దేరారు. ఎన్నికల కమిషనర్ వాహనంలో కాకుండా ప్ర్రైవేట్ వాహనంలో పయనమయ్యారు. స్థానిక ఎన్నికల నిర్వహణపై అధికారులతో నిమ్మగడ్డ �
హైకోర్టులో ప్రభుత్వానికి ఊరట, పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రద్దు
Panchayat election : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ను రద్దు చేస్తున్నట్లు కోర్టు ప్రకటించింది. ప్రజల ఆరోగ్యంగా దృష్ట్యా ఎస్ఈసీ ఆదేశాలను సస్పెండ్ చేస్తున్నట్లు వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియ చేపడితే..వ్యాక్సినే�
జగన్ – నిమ్మగడ్డ.. సై అంటే సై
https://youtu.be/T6Pb-7xxuPk