Home » Nimmagadda Ramesh
ఏపీలో ఓ వైపు గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు జరుగుతుండగానే.. మరోవైపు మున్సిపోల్స్కు నోటిఫికేషన్ వచ్చేసింది. గెలుపు కోసం వ్యూహప్రతివ్యూహాలు రచిస్తూ నేతలంతా బిజిబిజీ అయిపోయారు. విమర్శనాస్త్రాలను ఎక్కుపెడుతూ మాటల తుటాలు పేల్చేవారు కొందరూ.. మ�
https://youtu.be/sBxi0eWxDwA
https://youtu.be/tuXrAPXT75c
Rajampet sub collector attack on Vontimitta tourism hotel manager : కడపజిల్లా ఒంటి మిట్ట టూరిజం శాఖ మేనేజర్ కిషోర్ పై రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్ గార్గ్ దాడి చేశారు. ఎన్నికల కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ బసచేసిన రూంలో వేడి నీళ్లు రాలేదని కోపంతో ఆయన కర్రతో మేనేజర్ పై దాడి చేశారు. దీంతో కిషోర�
SEC Nimmagadda Ramesh Focus on AP Panchayat Elections : ఏపీ పంచాయతీ ఎన్నికలపై ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్కుమార్ దూకుడు మీదున్నారు. ఎన్నికలు సజావుగా సాగేందుకు కావాల్సిన అన్ని హంగులను సమకూర్చుకుంటున్నారు. ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ స్పెషల్ ఫోకసే పెట్టారు. మరి నిమ్మగడ్డ తీసుక
AP Minister Peddireddy criticizes SEC Nimmagadda Ramesh : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పుపట్టారు. చంద్రబాబు రుణం తీర్చుకునే పనిలో నిమ్మగడ్డ ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వొద్దని పలుమార్లు విజ్ఞప్తి చేశా�
SEC Nimmagadda ramesh conduct video conference : ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై అధికారులతో ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ప్రారంభం అయింది. అయితే వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్, డీజీపీ, పంచాయతీరాజ్ ఉన్నతాధికారులు హాజరుకాలేదు. అలాగే పలు జిల్లాల అధి�
AP CS Neelam Sahni letter EC : ఏపీలో ఇప్పట్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఏపీ సీఎస్ నీలం సాహ్ని…ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్కు ఈ మేరకు లేఖ రాశారు. కరోనా ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదని…పరిస్థితులు అనుకూ
Ap Sec Nimmagadda ramesh Kumar:కొవిడ్ కారణంగా ఆంధ్రప్రదేశ్లో వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ (ఎస్ఈసీ) నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటన విడుదల చేశారు. కరోనా పరిస్థితులు కారణంగా.. మూడు దశల్లో జరగాల్సిన ఎన్నికలు వాయిదా పడ్డాయని, మున�