Home » Nine people
టీఎస్ పీఎస్ సీ పేపర్ లీక్ వ్యవహారంలో 9 మందిని పోలీసులు అరెస్టు చేశారు. టీఎస్ పీఎస్ సీ ఉద్యోగి ప్రవీణ్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ సహా 9 మందిని అరెస్టు చేశారు.
విహారయాత్రలో విషాదం నెలకొంది. కేరళలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది విద్యార్థులు మృతి చెందారు. ఈ ఘటన పాలపక్కడ్లో చోటు చేసుకుంది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థుల బస్సు మరో బస్సును ఢీకొట్టింది. దీంతో 9 మంది మృతి చెందగా, మరో 38 మంది గ
శ్రీశైలం పవర్ ప్లాంట్ ఘటనలో మొత్తం తొమ్మిది మంది మృతి చెందినట్లుగా జెన్కో అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది చనిపోయినట్లు కొద్దిసేపటి క్రితమే జెన్కో ప్రకటించింది. మంటలార్పేందుకు ఉద్యోగులు విశ్వప్రయత్నం చేశారని తెలిపిం�
తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు 127కు చేరాయి. దీంతో తెలంగాణలో మృతుల సంఖ్య 9కు చేరింది.
జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న హనావులో బుధవారం (ఫిబ్రవరి 20,2020)జాత్యహంకార భావాలు గల ఓ ఉన్మాది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో తొమ్మిదిమంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు.గాయపడినవారిలో కొం�