Home » Niramala Sitaraman
Budget 2025 : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రకటనల నేపథ్యంలో కొన్ని వస్తువుల ధరలు పెరగనుండగా, మరికొన్ని వస్తువుల ధరలు అమాంతం పెరగనున్నాయి.
Budget 2025 : పేదలు, యువత, అన్నదాత రైతులు, మహిళలపై ఈ బడ్జెట్ ప్రత్యేక దృష్టి సారిస్తోంది. బడ్జెట్ ప్రారంభం కాగానే కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితిని రూ.5 లక్షలకు పెంచుతూ పెద్ద ప్రకటన చేశారు.
దేశంలో కరోనా లాక్ డౌన్ పరిస్థితుల్లో ఉద్యోగాల కోతలను నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలోనే మరిన్ని కంపెనీలలో ప్రొవిడియంట్ ఫండ్లో ఎంప్లాయిర్, ఎంప్లాయీ రెండు షేర్లను ప్రభుత్వమే చెల్లించనుంది. ఆర్థిక ప్యాకేజీలో ప్రకటనలో భాగంగా ఉద్యోగ�
బడ్జెట్ ప్రసంగం మొదలు ఆర్ధికమంత్రి నిర్మల సీతారమన్ ఉద్దేశం ఒక్కటే… జనం ఖర్చు చేయడానికి జేబులో కొంత మగిల్చడం. నీరసపడ్డ ఆర్ధిక వ్యవస్థకు కొనుగోళ్లకు కాస్తంత ఊపుతీసుకురావడం. అందుకే బడ్జెట్లో మధ్యతరగతి, ఉద్యోగస్తుల ఖర్చు చేయడానికి పాకెట�