Home » Nirbhaya
ఢిల్లీలో 2012లో చోటు చేసుకున్న నిర్భయ తరహా ఘటన తాజాగా బిహార్లో వెలుగులోకి వచ్చింది. ఓ అమ్మాయిని బస్సులో సామూహిక అత్యాచారం చేశారు కొందరు మృగాళ్లు.
కూతురుకు చదువు చెప్పిస్తాడనే ఆశతో వృధ్దుడి దగ్గరకు సహాయంగా పంపిస్తే ఆ వృధ్దుడు బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు.
మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్ల
దేశ రాజధానిలో 9 ఏళ్ల క్రితం జరిగిన ‘నిర్భయ’’ ఘటన మరోసారి సారి చోటు చేసుకుంది. మానవ మృగం..ఓ మహిళ పట్ల దారుణంగా ప్రవర్తించాడు.
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో దారుణం జరిగింది. నిర్భయ తరహా ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళపై పాశవికంగా అత్యాచారానికి తెగబడిన దుండగులు ఆ తర్వాత శారీరకంగా చిత్రవధకు గురిచేశారు. అత్యాచారం..
నిర్భయ నిందితుల ఉరి గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీట్..
నిర్భయ నిందితుల ఉరి.. సెలబ్రిటీల స్పందన..
నిర్భయకు న్యాయం జరిగింది. ఆమె తల్లిదండ్రుల ఏడేళ్ల ఎదురుచూపులకు ఎండ్ కార్డ్ పడింది. ఉరిని తప్పించుకునేందుకు ఆఖరి క్షణం వరకు దోషులు ఆడిన డ్రామాలు ఫలితాన్నివవ్వలేదు. కొద్దిగంటల ముందు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఉరిపై స్టే ఇవ్వాలన్న దోషుల అభ్
ఉరిశిక్షను తప్పించుకునేందుకు నిర్భయ దోషులు ఆడని డ్రామా అంటూ లేదు. రకరకాల పిటిషన్లతో ఉరి శిక్షను తప్పించుకోవాడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు మరో ఎత్తుగడ వేశారు. ముకేశ్ సింగ్ నిర్భయ ఘటన జరిగిన రోజున తాను ఢిల్లీలోలేనంటూ దాఖలు చే�
నిర్భయ దోషుల ఉరికి సమయం దగ్గరపడుతున్న సమయంలో నలుగురు దోషుల తల్లిదండ్రులు రాష్ట్రపతికి లేఖలు రాశారు. నిందితులను యుథనేసియా(నొప్పి లేకుండా చంపుట)ద్వారా చంపేయాలని రాష్ట్రపతికి లేఖలు రాశారు. ఈ నెల ప్రారంభంలో ఢిల్లీ హైకోర్టు జారీ చేసిన ఆర్డర్ ప