Home » Nirbhaya Convicts
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2012నాటి నిర్భయ అత్యాచారం,హత్య కేసులో ప్రస్తుతం తీహార్ జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు నిందితుల్లో ముగ్గురు ఇవాళ(మార్చి-16,2020)అంతర్జాతీయ కోర్టు(ICJ)ను ఆశ్రయించారు. మార్చి 20 ఉదయం 5.30 నిమిషాలకు నిందితులను ఉరితీ�
ఉరికంబమెక్కకుండా ఆలస్యంచేయడానికి ప్రయత్నిస్తున్న నిర్భయదోషుల బుర్రలోకి, కొత్త ఆలోచన వచ్చింది. కేసులో ఇదే కొత్త ట్విస్ట్. దోషి వినయ్ శర్మ ఢిల్లీ కోర్టుకెళ్లారు. తానో పిచ్చివాడినని అన్నాడు. అతని లాయర్ మాట కూడా ఇదే. వినయశర్మ తల్లిని కూడా గుర్�
నిర్భయ దోషులకు ఉరిశిక్ష తేదీ ఖరారు అయింది. మార్చి-3,2020న ఉదయం 6 గంటలకు ఈ కేసులోని నలుగురు దోషులు ముకేష్,వినయ్,పవన్,అక్షయ్ లను ఒకేసారి ఉరి తీయనున్నారు. ఈ మేరకు ఇవాళ(ఫిబ్రవరి-17,2020)నలుగరు దోషులు కొత్త డెత్ వారెంట్ జారీ చేసింది ఢిల్లీలోని పటియాలా కోర్ట
నిర్భయ కేసులో కేంద్రం పిటిషన్ పై ఇవాళ(ఫిబ్రవరి-2,2020)ఢిల్లీ హైకోర్టులో వాదనలు ముగిశాయి. నలుగురు దోషులకు ఉరిశిక్ష విధింపుపై స్టే విధిస్తూ శుక్రవారం ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుని సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన పిటిషన్ పై సుదీర్ఘ వాదనలు విన్న �
నూరు మంది దోషులు తప్పించుకున్నా కూడా ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు అనే ప్రాధమిక న్యాయసూత్రం.. నేరస్తులకు అస్త్రంగా మారిపోయింది. ఇదే ఇప్పుడు నిర్భయ దోషుల ఉరికి ఆటంకాలు కలిగిస్తుంది. నిర్భయ దోషులకు యమపాశం దగ్గర కానివ్వకుండా చేస్తుంది. నిర్భ�
నిర్భయ దోషులకు ఉరిశిక్ష మరోసారి వాయిదా పడింది. ముందుగా చెప్పిన ఫిబ్రవరి-1,2020న దోషులను ఉరితీయడం లేదు. నిర్భయ దోషుల ఉరిపై ఇవాళ ఢిల్లీ కోర్టు స్టే విధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు నిర్భయ దోషులకు ఉరితీయరాదని ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీ పటియ�
నిర్భయ దోషులకు ఉరి తీయడంలో జరుగుతున్న జాప్యం వల్ల జైలు అధికారులకు ఖర్చు కూడా పెరుగుతోంది. ఇందుకు గాను రోజుకు 50 వేలు ఖర్చవుతోంది.
నిర్భయ దోషులను ఫిబ్రవరి-1,2020 ఉదయం 6గంటలకు దేశ చరిత్రలో తొలిసారిగా ఒకేసారి ఉరితీసేందుకు ఇప్పటికే తీహార్ జైలు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే ఈ కేసులోని నలుగురు దోషులను ఉరిశిక్షలు జరిగే జైలు నెంబర్ 3కి షిఫ్ట్ చేసినట్లు అధికారులు తెల�
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో నలుగురు దోషులకు ఉరిశిక్ష అమలు చేసేందుకు అంతా రెడీ అయిపోయింది. ఉరి తాళ్లు కూడా ప్రయోగాలతో పరీక్షించి సిద్ధం చేసేశారు. తలారీ రెడీ.. ఉరికంబం కూడా రెడీ.. క్యురేటివ్ పిటిషన్ కూడా కొట్టేశారు