Home » Nita Mukesh Ambani Cultural Centre
Jio World Plaza : జియో వరల్డ్ ప్లాజా లగ్జరీ మాల్ ఆర్థిక రాజధాని ముంబైలో నవంబర్ 1న ప్రారంభం కానుంది. గ్లోబల్ బ్రాండ్లతో కస్టమర్లకు ఫుల్ ట్రీట్ అందించనుంది.
'నీతా ముకేశ్ అంబానీ కల్చరల్ సెంటర్' (NMACC) ని ముంబైలో శుక్రవారం రాత్రి ప్రారంభించగా అంబానీ ఫ్యామిలీతో పాటు బాలీవుడ్, సౌత్ కి చెందిన అనేక సినీ ప్రముఖులు, కళాకారులు విచ్చేసి సందడి చేశారు.