Home » Nithyananda
న్యూస్ వార్త పత్రికలో రావడంతో అక్కడి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
ప్రపంచ వ్యాప్తంగా ఎదురవుతున్న విమర్శల నేపథ్యంలో కైలాస దేశ ప్రతినిధులు కొత్త వాదన ఎత్తుకున్నారు. కైలాస పేరుతో భౌగోళికంగా దేశం ఏదీ లేదని, తమది సరిహద్దులు లేని సేవా అధారిత దేశమని తెలిపారు.
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస దేశంగా స్వయం ప్రకటన చేసుకున్న నిత్యానంద అమెరికాలోని 30 నగరాలతో సాంస్కృతిక భాగస్వామ్యం ఒప్పందాలను కుదుర్చుకున్నట్లు ఫాక్స్ న్యూస్ తన నివేదికలో పేర్కొంది.
నిత్యానంద మరోసారి వార్తల్లో వ్యక్తిగా మారాడు. చైనా అధ్యక్షుడిగా మూడవ సారి జీ జిన్పింగ్ ఎంపికైన విషయం విధితమే. జిన్పింగ్ను అభినందిస్తూ నిత్యానంద తన అధికారిక ట్విటర్ ఖాతా నుంచి ఆసక్తికర ట్వీట్ చేశారు.
కైలాస ప్రతినిధులు వ్యాఖ్యలకు ఐకాస స్పందించింది. ఐకాస ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకోమని స్పష్టం చేశారు.
నిత్యానంద రాసిన ఈ లేఖపై శ్రీలంక ప్రభుత్వానికి చెందిన ఒక అధికారి స్పష్టతనిచ్చారు. నిత్యానంద తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్లు, ఆయనకు అత్యవసర చికిత్స అవసరమైనట్లు ఆయన ధ్రవుపరిచారు. ఈ లేఖను శ్రీలంక అధ్యక్షుడు రాణిల్ విక్రమసింహెకు ఆగస్టులో రాసినట్ల�
నిత్యానంద లోగుట్టు
తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న నిత్యానంద.!
భారత్లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి గుర్తున్నారా.. భారత్దేశాన్ని వదిలివెళ్లి ఈక్వెడార్కు సమీపంలోని ‘కైలాస’ అనే దీవిని ఏర్పాటు చేసుకొని అప్పట్లో సంచలనం సృష్టించారు. కైలాసను ప్రత్యేక దేశంగా ...
ఇండియా కరోనా సెకండ్ వేవ్ తో సతమతమవుతూ.. వ్యాక్సినేషన్ ప్రక్రియతో గట్టెక్కాలని ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉంటే తనను తాను దేవుడిగా ప్రకటించుకున్న నిత్యానందకు సంబంధించిన వీడియో హల్చల్ చేస్తుంది.