Home » Nitish Kumar
‘‘బీజేపీతో కలిసి ఉన్న సమయంలోనూ నితీశ్ కుమార్ సీఎం అయ్యారు. గోద్రా అల్లర్ల ఘటన జరిగిన సమయంలో కూడా ఆయన బీజేపీతో కలిసే ఉన్నారు. 2015లో బీజేపీతో తెగదెంపులు చేసుకున్నారు. మళ్ళీ 2017లో బీజేపీతో కలిశారు. 2019 ఎన్నికల్లో నరేంద్ర మోదీ విజయం కోసం నితీశ్ కుమార�
ప్రధానమంత్రి నరేంద్రమోదీకి నితీశ్ సామంతుడిలా ఉన్నట్లు కనిపిస్తోంది. నితీశ్ దండం పెడుతుంటే మోదీ దీవిస్తున్నట్లు.. మోదీ చేయి తాకి నితీశ్ వంగడం, మోదీ కూర్చుంటే నితీశ్ నమస్తే పెడుతూ రావడం, మోదీ ఎదురుకాగానే నితీశ్ కాస్త వంగి నమస్కారం చేయడం ఈ ఫొట
‘‘ఎన్డీఏలో లేని పార్టీలను ఏకం చేయాలని నేను, శరద్ పవార్ ప్రయత్నాలు చేస్తున్నాము. ప్రజల కోసం బీజేపీ చేస్తున్నది ఏమీ లేదు. బీజేపీకి ప్రత్యామ్నాయంగా పార్టీలు ఏకం కావాల్సిన అవసరం వచ్చింది. ఈ కూటమికి నాయకుడు ఎవరన్న విషయాన్ని భవిష్యత్తులో నిర్ణయ�
ఆ పదవికి తానేమీ హక్కుదారును కాదని, కనీసం ఆ కోరికైనా తనకు లేదంటూ బాంబు పేల్చారు. వారం క్రితం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్తో జరిగిన ప్రెస్మీట్లో మీడియాపై నితీశ్ కాస్త అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పదే పదే ప్రధాని అభ్యర్థి గురించి అడు
ప్రతిపక్షాల్లో ఐక్యత తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ అన్నారు. ప్రధాన మంత్రి కావడానికి ఉండాల్సిన లక్షణాలు నితీశ్ కుమార్కు ఉన్నాయని, ఇందులో ఎటువంటి సందేహమూ లేని చెప్పారు. అయితే, దీనిపై చర్చించ�
రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్జేడీ) అధ్యక్షుడు లాలూ ప్రసాద్ యాదవ్ను బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలిశారు. ఇవాళ మధ్యాహ్నం పట్నాలోని లాలూ ప్రసాద్ యాదవ్ ఇంటికి వెళ్ళిన నితీశ్ కుమార్ ఆయనతో ముఖ్యంగా జాతీయ రాజకీయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ �
బీజేపీకి 50 సీట్లే వస్తాయని వ్యాఖ్యానించిన బిహార్ సీఎం నితీష్ కుమార్ యూటర్న్ తీసుకున్నారు. తానెప్పుడూ బీజేపీ సీట్ల సంఖ్య గురించి మాట్లాడలేదన్నారు. దీంతో 24 గంటలు కూడా గడవక ముందే మాట మార్చిన నితీష్ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశమైంది.
దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ కలిస్తే 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 50 సీట్లకే పరిమితం అవుతుందని వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తాను దీనిపై దృష్టి పెట్టానని నితీశ్ కుమార్ చెప్పారు. ప్రధాని అభ్యర్థిగా నిలుస్తారా? అన్న ప్రశ్నకు ఆయన సూటిగా సమాధానం
బిహార్ రాజధాని పట్నాలో నేడు, రేపు జేడీయూ నేతల సమావేశం జరగనుంది. వీటిలో దేశ రాజకీయాలు, బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడం వంటి అంశాలపై బిహార్ సీఎం నితీశ్ కుమార్ చర్చించనున్నారు. దేశంలోని జేడీయూ పదాధికారులు నేడు సమావేశంలో పాల�
గురువారం పాట్నాలోని పాటలీపుత్ర ఇండోర్ స్టేడియంలో జూనియన్ బాలికల జాతీయ కబడ్డీ టోర్నమెంట్ నితీష్, తేజస్వి చేతుల మీదుగా ప్రారంభమైంది. అయితే, ప్రారంభానికి ముందు ఆ ప్రాంతం పవర్ కట్లో చిక్కుకుంది. సీఎం, డిప్యూటీ సీఎం అక్కడకు చేరుకునే సరికే ఆ పర