Home » Nitish Kumar
దేశంలో జనాభా నియంత్రణ చట్టం తీసుకురావాలన్న ఆలోచనపై కొందరు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అమ్మాయిలకు చదువు కావాలని, వారు చదువుకుంటే సంతానోత్పత్తి రేటు తగ్గుతుందని బిహార్ సీఎం నితీశ్ కుమార్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘ఆడపిల�
నితీశ్ చేసిన వ్యాఖ్యలను మహాగట్బంధన్ కూటమి నేతలు సమర్ధించారు. తేజశ్వీ మంచి యువ నాయకుడని.. ఉత్సాహం, సామర్థ్యం ఉన్న నాయకుడని సీపీఐ(ఎంఎల్) నాయకుడు మహబూబ్ ఆలం అన్నారు. నితీశ్ చెప్పినట్లుగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలు తేజశ్వీ నాయకత్వంతోనే జరుగుతాయన�
గిరిరాజ్ సింగ్ మాట్లాడుతూ.. ‘‘కల్తీ మద్యం తాగి ఇప్పటికే వేలాది మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి బాధ్యుడు ముఖ్యమంత్రి కాదా? సరైన చట్టం తీసుకురాకపోవడంతో ఎవరూ భయపడడం లేదు’’ అని అన్నారు. విమర్శలను కూడా నితీశ్ కుమార్ స్వీకరించాలని, బిహార్ అసెంబ్
బీహార్ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య నువ్వానేనా అన్నట్లు మాటల యుద్ధం సాగింది. నితీష్ కుమార్ రాజీనామా చేయాలంటూ సభలో ప్రతిపక్ష సభ్యులు నినదించారు. దీంతో మరోసారి ఆగ్రహంతో ఊగిపోయిన నితీష్.. ప్రతిపక్ష సభ్యులపై మాట�
ప్రస్తుతం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా ఉన్న తేజశ్వీ యాదవే వచ్చే ఎన్నికల్లో జేడీయూ-ఆర్జేడీ కూటమి తరపు ముఖ్యమంత్రి అభ్యర్థని నితీశ్ స్పష్టం చేశారు. వచ్చే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసే పోటీ చేస్తాయని ఆయన చెప్పకనే చెప్పారు. అయ�
శనివారం షకీల్ మియాన్, జుద్దీన్ మియాన్లు నీలంపై దాడికి పాల్పడ్డారు. ఆమె తలపై, వీపుపై బలమైన కత్తిపోట్లు పడ్డాయి. మార్కెట్లోనే అందరి ముందు ఈ దాడి జరిగింది. అయితే ఆమెను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేకపోయారు. స్పృహ తప్పే ముందు, తనపై దాడికి పా
‘‘జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు ఉండే బెతియా పట్టణం ఇక్కడికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. అస్థమా ఉన్నవారు ఇక్కడి రోడ్లపై ప్రయాణిస్తే అదో పీడకలగా మిగిలిపోతుంది. ఇక్కడ 15 ఏళ్ల క్రితం ముఖ్యమంత్రిపై ఒకరు బూటు విసిరేశారు. అందుకే ఆగ్రహంతో ఇక్కడ రోడ్ల�
‘‘ఇప్పటి వరకు పేద రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం ఏమైనా చేసిందా అంటే అది కేవలం ప్రచారం మాత్రమే. అంతకు మించి ఇంకేం చేయలేదు’’ అని అన్నారు. కొద్ది రోజుల క్రితం విపక్ష కూటమి కేంద్రంలో అధికారంలోకి వస్తే పేద రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పిస్తామని నిత�
బిహార్ సీఎం నితీశ్ కుమార్, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. తాజాగా నితీశ్ కుమార్కు ప్రశాంత్ కిశోర్ ఓ సవాలు విసిరారు. ‘‘నితీశ్ కుమార్ మీకు బీజేపీ/ఎన్డీఏతో ఎలాంటి సంబంధమూ లేకుంటే రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ పదవి
పీకే వ్యాఖ్యలపై తాజాగా నితీశ్ను మీడియా ప్రశ్నించింది. కాగా, నితీశ్ స్పందిస్తూ ‘‘అతడి (పీకే) గురించి అసలేమీ అడక్కండి. అతడు కేవలం పబ్లిసిటీ కోసం ఇలాంటి స్టేట్మెంట్లు ఇస్తున్నాడు. అతడు మాట్లాడతాడా ఇంకేదైనా చేస్తాడా, చేసుకోనివ్వండి. అతడు వయసుల