Home » Nitish Kumar
ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తెలంగాణ సీఎం కేసీఆర్పై ప్రశంసల వర్షం కురిపించారు. బీహార్ పర్యటనలో ఉన్న అసదుద్దీన్ను కేసీఆర్ ప్రధాని రేసులో ఉన్నారా? అని స్థానిక మీడియా ప్రశ్నించింది.. ఓవైసీ సమాధానమిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు.
నితీశ్ మీద ఓవైసీ ఈ ఆరోపణలు చేయడం ఇది కొత్తేం కాదు. గతంలో కూడా అచ్చం ఇలాంటి ఆరోపణలే చేశారు. బీజేపీ నుంచి నితీశ్ విడిపోయిన అనంతరం.. తమ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రభుత్వం ఏర్పాటు చేయాలని నితీశ్ చూస్తున్నారని ఓవైసీ ఆరోపించారు. కానీ అలా జరగలేదు. జేడీ�
దీనికి ముందు రాష్ట్రంలోని పునియాలో చేపట్టిన బహిరంగ సభలో నితీశ్ మాట్లాడుతూ ‘‘మేమంతా కలిస్తే బీజేపీని 100 సీట్ల కిందకు తోసివేస్తాం’’ అని అన్నారు. అయితే రాష్ట్రంలో మహా కూటమి నుంచి జీతన్ రాం మాంఝీని తమవైపుకు లాగేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని న�
వ్యవసాయానికి సంబంధించి బిహార్ రాజధాని పాట్నాలో ఉన్న బాపు సబాగార్ ఆడిటోరియంలో ‘నాలుగో వ్యవసాయ రోడ్మ్యాప్’ ప్రారంభ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం నీతీశ్ను ప్రశంసిస్తూ వ్యవసాయ-పారిశ్రామికవేత్త అమిత్కుమార్ తన ఉపన్యాసా�
గతంలో కుష్వాహాకు రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ (ఆర్ఎల్ఎస్పీ) అనే పార్టీ ఉండేది. అయితే 2021 మార్చిలో దాన్ని జేడీయూలో విలీనం చేశారు. అయితే జేడీయూ, ఆర్జేడీ పొత్తు అనంతరం ఆర్జేడీ కీలక నేత తేజస్వీ యాదవ్కు ఉప ముఖ్యమంత్రి పదవి కట్టబెట్టినప్పటి నుంచి కూ
రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యపై నితీశ్ తీవ్ర స్థాయింలో స్పందించారు. దేశంలోని విపక్షాలన్నీ ఏకమైతే భారతీయ జనతా పార్టీ నిట్టనిలువునా పడిపోతుందని మండిపడ్డారు. ప్రతిపక్షాల ఐక్యత వల్ల సత్ఫలితాలు ఉంటాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఏకతాటిపైకి వస్�
వాస్తవానికి ఇరు నేతలు జాతీయ స్థాయిలో పెద్ద పదవి మీదే ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ విషయమై కేసీఆర్ అయితే పెద్దగా స్పందించలేదు. కానీ నితీశ్ మాత్రం పలు సందర్భాల్లో ప్రస్తావించారు. నితీశ్ను సమర్ధించేవారు ఆయనను ప్రధానమంత్రి అభ్యర్థని ప్రచారం చ
నితీశ్ రాముడు అయితే మోదీ రావణుడు, నితీశ్ కృష్ణుడు అయితే మోదీ కంసుడు అనే అర్థంలో ఫ్లెక్సీని రూపొందించారు. రామాయణంలో ఇలా జరిగింది, మహాభారతంలో ఇలా జరిగింది. అని మొదటి రెండు ఫొటోలకు ముందు రాశారు. ఇక మూడవ ఫొటోలో ఆ రెండు ఇతిహాసాల్లో జరిగినట్లు 2024లో �
నితీశ్ కుమార్ సోమవారం ముస్లిం మేధావులతో పాట్నాలోని తన అధికారిక నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి పలువురు ముస్లింలను పిలిచిన నితీశ్.. తన సొంత పార్టీ సొంత పార్టీ ముస్లిం నేతలను దూరం పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సమావేశానికి హాజరైన ముస్లిం మేధ
దేవేంద్ర ఫడ్నవీస్ భార్య అమృతా ఫడ్నవీస్ ప్రధాని మోదీపై ప్రశంసలు కురిపించిన సంగతి తెలిసిందే. మోదీని.. నవ భారతానికి.. కొత్త జాతిపితగా ఆమె అభివర్ణించింది. దేశానికి ఇద్దరు జాతిపితలు ఉన్నారని, ఒకరు గాంధీ అయితే, ఇప్పటి దేశానికి మాత్రం మోదీ జాతి పిత �