Home » Nitish Kumar
మాజీ ముఖ్యమంత్రి జితన్ రాం మాంఝీ కుమారుడు సంతోష్. జితన్ రాం మాంజీ మాజీ జేడీయూ నేత. తనను నితీశ్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడంతో ఆగ్రహం చెంది జేడీయూ నుంచి బయటికి వచ్చి హెచ్ఏఏం పార్టీని స్థాపించారు. అనంతరం బీజేపీతో పొత్తుపెట్టుకున్నారు
దేశంలోని దాదాపు 15 పార్టీలు జూన్ 23న సమావేశంలో పాల్గొంటాయి.
బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నిర్మాణ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేస్తున్నట్టు తెలిపారు. కూలిపోయిన బ్రిడ్జీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ కలల ప్రాజెక్టని అన్న తేజశ్వీ.. నిర్ణీత గడువులోగా వంతెన నిర్మాణం జరు�
రైల్వే ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వానికి మమతా బెనర్జీ పలు ప్రశ్నలు సంధించారు. బాలాసోర్ మార్గంలో యాంటీ-కాల్షన్ సిస్టమ్ పనిచేస్తూ ఉంటే ప్రమాదాన్ని నివారించవచ్చని ఆమె అన్నారు. లాలూ యాదవ్ కూడా పాలక ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
దాదాపు 18 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
బలమైన ప్రాంతీయ పార్టీలు 2024లో బీజేపీని తమ సొంత గడ్డపై ఎదుర్కోవడానికి ఒంటరిగానే ఉండాలని, అదే సమయంలో బీజేపీ, కాంగ్రెస్ ముఖాముఖి పోటీలో ఉన్న స్థానాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్కు మద్దతిచ్చేలా నితీశ్ వ్యూహమని సమాచారం.
వాస్తవానికి తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు రావాలని నితీశ్ కుమార్ అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటే ప్రధాని అభ్యర్థిత్వం దక్కకపోవచ్చు. కారణం.. ఆ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థని భావిస్తోంది.
కేంద్రం ఆర్డినెన్స్ను బిల్లుగా తీసుకొచ్చే పక్షంలో బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటిపైకి వస్తే రాజ్యసభలో ఆ బిల్లును ఓడించవచ్చన్నారు.
స్వాతంత్య్ర పోరాటం తర్వాత ఏర్పడిన రాజ్యాంగం అందరికీ ఆమోదయోగ్యంగా ఈ దేశాన్ని తీర్చిదిద్దింది. ఇలా చెబుతున్న వాళ్లంతా స్వాతంత్య్ర పోరాటంలో పుట్టారా? ఇలా చెప్పాల్సిన అవసరం ఏముంది? మీరు ఏ మతమైనా కావొచ్చు. కానీ పేర్లు మార్చే ప్రతిపాదనలే ఆశ్చర్
బుధవారం ఒడిశా రాజధాని భుబవేశ్వర్ వచ్చి నవీన్ పట్నాయక్తో నితీశ్ కుమార్ సమావేశమయ్యారు. మరుసటి రోజే (గురువారం) ఢిల్లీ వెళ్లి ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలిశారు పట్నాయక్. మోదీతో సమావేశం అనంతరం పట్నాయక్ మీడియాతో మాట్లాడుతూ మూడో కూటమి..