Home » Nitish Kumar
ఇదే సమయంలో ఎన్డీయే, ఇండియా కాకుండా మూడో కూటమి పేరు కూడా వినిపిస్తోంది. దీనికి సంబంధించి ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ ఆదివారం భారీ ప్రకటనే చేశారు. మాయావతి, కేసీఆర్ లాంటి నేతలతో కలిసి మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయొచ్చని అంటున్నారు
నితీశ్ కుమార్ను మళ్లీ తమ వెంట తీసుకెళ్లబోమని బీజేపీ నేతలు చెబుతున్నప్పటికీ బీహార్లో బీజేపీకి నితీశే కీలకమని నిపుణులు చెబుతున్నారు. బీహార్లో నితీశ్ కుమార్తో పొత్తు తెగిపోయిన తర్వాత బీజేపీ అనేక వర్గాలుగా చీలిపోయింది.
దేశంలో కనుక ప్రధాని అభ్యర్థిపై సర్వే చేస్తే నితీశ్ కుమార్ను ప్రధానిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నట్లు వెల్లడి అవుతుందని అశోక్ చౌదరి అంటున్నారు. బీహార్ మాత్రమే కాకుండా, బయటి నుంచి పెద్ద ఎత్తున మద్దతు వస్తుందని ఆయన అన్నారు
రెండవ సమావేశాల సందర్భంగా బెంగళూరులో కూడా అన్ని పార్టీల నేతల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఇవన్నీ దాదాపుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వెలిసినవే. బిహార్ లో గంగా నదిపై నిర్మిస్తోన్న కేబుల్ బ్రిడ్జీ కూలిపోయిన విషయం తెలిసిందేగా.
శివసేన, తృణమూల్, ఎస్పీ, ఆర్ఎల్డీ, జేఎంఎం, డీఎంకే, ఎండీఎంకే వంటి పెద్ద పార్టీలు ఇంకా డైలమాలోనే ఉన్నాయి. రాష్ట్ర స్థాయిలో కమిటీ వేసి సీట్ల పంపకాల వివాదాన్ని పరిష్కరించాలని వీటిలో చాలా పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఇండియా కూటమిలో ప్రస్తుతం 28 పా�
మరో ఏడెనిమిది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటం.. త్వరలో ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో కేంద్రంలో మళ్లీ ముందస్తు ఎన్నికల ప్రస్తావన వస్తోంది.
విపక్షాల కూటమికి ప్రయత్నాలు ప్రారంభించి, వాటికి ఆచరణ రూపం తీసుకు వచ్చిన ఘనత బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్దే. వాస్తావానికి ఆయన దేశ రాజకీయాల్లోకి వచ్చి ప్రధాని అవ్వాలనే ఆశతో కూటమి ప్రయత్నాలు చేశారు..
బెంగళూరులో జరిగిన రెండవ దఫా సమావేశాల నుంచి నితీశ్, తేజశ్వీ అర్థాంతరంగా వెళ్లిపోయారు. సమావేశానికి ముందే నితీశ్ కు వ్యతిరేకంగా బెంగళూరులో ఫ్లెక్సీలు వెలిశాయి. అవి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి సమీపంలో
పాట్నాలో జరిగిన సమావేశానికి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వాదనలు వినిపించారు. ఢిల్లీలో జరిగిన సమావేశం లక్ష్యం చేరుకోలేదని ఇరువురు నేతలు అన్నారు. పాట్నా జేపీ ఉద్యమ భూమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సందేశాన్ని అక్కడి నుంచి అందిస్తామన్నారు
విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, రాహుల్ గాంధీ గతంలో రాజ్యసభ సభ్యురాలు మిసి భారతి ఇంట్లో లాలూ ప్రసాద్ను కలిశారు. ఇందులో పలు అంశాలపై చర్చించారు. మరోవైపు ప్రస్తుతం బీహార్ రాజకీయాలను లాలూ ప్రసాద్ యాదవ్ కంటే, నితీశ్ కుమార్ అంతగా అర్థం చేసుకోలే