Home » Nitish Kumar
Lok Sabha Elections 2024: లోక్సభ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని ఇప్పటికే కాంగ్రెస్, జేడీయూ, ఆర్జేడీ నిర్ణయం తీసుకున్నాయి. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతోనూ నితీశ్ బీజేపీ వ్యతిరేక కూటమి గురించి చర్చించారు.
ప్రభుత్వ లక్ష్య సహాయాన్ని చేరుకోవడానికి సహాయ పడుతుందని ఆయన అన్నారు. ఇప్పటికే దేశంలో ఎస్సీ, ఎస్టీ వర్గాల లెక్కలు వస్తున్నాయి. అయితే ఓబీసీ వర్గాలకు చెందిన లెక్కలు తేలడం లేదు. ఓబీసీ వర్గాల సామాజిక, ఆర్థిక పరిస్థితులను తెలుసుకోవడానికే బిహార్ ప�
Lok Sabha elections 2024: ప్రశాంత్ కిశోర్ ఇవాళ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... 2019 ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు కూడా ఇటువంటి ప్రయత్నాలే చేశారని గుర్తు చేశారు.
Lok Sabha elections 2024: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (Mamata Banerjee )ని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ (Nitish Kumar), డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కలిశారు.
ఈ నలుగురు కేంద్ర రాజకీయాల్లో ఇప్పుడు హాట్టాపిక్గా మారుతున్నారు. కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకున్న నితీశ్ ఆగర్భ శత్రువు కాంగ్రెస్తో జట్టుకట్టడానికి తెగ ఉబలాటపడుతున్నారు.
మరొకవైపు మమతా బెనర్జీ సైతం కాంగ్రెస్ లేకుండా విపక్షాల్ని ఐక్యం చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించారు. కొద్ది రోజుల క్రితం ఈ విషయమై ఆమె స్పష్టమైన ప్రకటన చేశారు. కానీ, విపక్షాల ఐక్యత అంత ఈజీ కాదని ఆమె సైతం భావిస్తున్నట్లు తెలుస్తోంది
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్, మంత్రి తేజస్వీ యాదవ్ ఉమ్మడి ప్రకటన చేశారు.
అల్లర్లను నిలువరించడంలో జేడీయూ-ఆర్జేడీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అల్లర్ల అనంతరం సైతం బాధితులను పరామర్శించి, వారికి నష్టపరిహారం ఇవ్వడంలో కూడా ప్రభుత్వం ఏమాత్రం సముఖంగా లేదు. దీనికి బదులు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇఫ్తార్ విందులకు వె�
జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ (జిఎడి) జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం రామ్ శంకర్ కొత్త జిల్లా మేజిస్ట్రేట్ ఆఫ్ షియోహర్గా నియామకం కాగా.. దినేష్ కుమార్ను పశ్చిమ చంపారన్ డిఎంగా నియమించారు. అగ్రికల్చర్ డైరెక్టర్గా అలోక్ రంజన్ ఘోష్ నియ�
‘‘బీజేపీ లాగే టీఎంసీ ప్రవర్తిస్తోంది. బీజేపీ కార్యకర్తలు శాంతి భద్రతల్ని భగ్నం చేస్తే, టీఎంసీ కార్యకర్తలు కూడా అదే చేస్తున్నారు. ప్రజల రక్షణ గురించి ఎవరికీ ఆలోచన లేదు’’ అని అన్నారు. పశ్చిమబెంగాల్ కావచ్చు, బీహార్ కావచ్చు, కర్ణాటకలో పశువుల వ్